yes vbank cricis

    యస్ బ్యాంకు నుంచి రూ.265 కోట్లు విత్ డ్రా చేసిన గుజరాత్ సంస్ధ

    March 7, 2020 / 05:38 PM IST

    దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో అయిదో స్థానంలో ఉండి సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మారటోరియం విధించింది. దీనితో పాటు.. వినియోగదారులు రూ. 50,000 మొత్తానికి మించి నగదు విత్‌డ్రా చేయకుండా పరిమిత�

10TV Telugu News