Home » Ys Jagan
నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు అనే క్యూరియాసిటీ చాలామందిలో ఉంటుంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్విమ్ చేస్తారు.. అందులో విచిత్రం ఏముంది అనుకోకండి.. ఆయన స్విమ్మింగ్ పూల్లో గంట సేపు వేసిన ఆ�
భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
జగన్ మాస్టర్ ప్లాన్.. బాబు పవన్ తట్టుకోగరా
గేటెడ్ కమ్యూనిటీల తరహాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వాటికి వైసీపీ రంగులేసి వైఎస్ బొమ్మ పెట్టారు.అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు.విశాఖలో అక్రమాలకు భయపడి ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకున్
గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు ఘటనలను చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.
ఏలూరులోని 21 గ్రామాల్లో 13 రూరల్ మండలం పరిధిలో, మిగతా ఎనిమిది గ్రామాలు ఏలూరు అర్బన్ మండల పరిధిలో కొనసాగుతాయి.
అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథాన్ని స్మరిస్తూ ప్రసంగం ప్రారంభించారు అమిత్ షా.
మొన్నటి వరకు ఐటీ, రాజధాని అంటూ చంద్రబాబు ఏవేవో చెప్పారు.చంద్రబాబు, పవన్ ది ఇద్దరిని ఒకేటే దారి.తల్లకిందులుగా తపస్సు చేసిన టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన, జనసేన పవన్ కల్యాన్ ‘వారాహి’యాత్ర, సభల్లో పాల్గొనేందుకు ఏపీకి ఢీల్లీ అగ్రనేతలు రాక, ప్రభుత్వ కార్యక్రమాలతో వైసీపీ, ఇలా ఏపీలో వాతావరణ ముందస్తు ఎన్నికలకు సంకేతమా?
రైతులకు మీటర్లు బిగించాలని ఎవరైనా చూస్తే మీటర్లను పగలగొట్టాలని సూచించారు. ప్రతి సంవత్సరం రైతులకు రూ.20 వేలు పంట సాయం చేస్తామని చెప్పారు.