Home » Ys Jagan
ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మూడు రాజధానులపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మెరుగైన ప్రతిపాదనలతో బిల్లును సభ ముందుకు తెస్తామని CM జగన్ చెప్పారు.
Balakrishna Press meet on Chandrababu Crying Live
జబర్దస్త్ హీరోయిన్ ఈరోజే సంక్రాంతి,దీపావళి,దసరా పండగలు చేసుకుంటుందేమో.. గుర్తుంచుకో..!
అదే సభ: అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు
జయలలిత. అన్నట్లుగానే గెలిచారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే అవమానం, మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు అదే పరిస్థితి.
తాను సీఎంగా గెలిచిన తర్వాతే..అసెంబ్లీలో అడుగు పెడుతానంటూ..టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్లిపోయారు. గతంలో జరిగిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ఏపీ సినిమా రెగ్యులేటరీ అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ 2021 ను టేబుల్ చేయాల్సిందిగా జగన్ సర్కారును స్పీకర్ కోరారు.
వివేకా కేసులో వీడిన మిస్టరీ..!
ఒడిశా, ఏపీ సీఎంల భేటీలో కీలక నిర్ణయం