Home » Ys Jagan
అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమరశంఖారావం సభలో ప్రసంగించిన �
ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా
డేటా వార్.. తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్గా మారింది. డేటా చోరీ వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి టీడీపీ
హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిశారు. శనివారం (మార్చి-2-2019) సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్
కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు... ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల కోసం యుద్దాలు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని హెచ్చరించారు. తాను పాకిస్తాన్కు అనుకూలంగా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అమరావతి నుంచే రాజకీయ చక్రాలను తిప్పేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత జగన్ సిద్దం అవుతున్నారు. రాజధాని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో చేరేందుకు