Home » Ys Jagan
ప్రకాశం : ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదా..? నియోజకవర్గంలో ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత ముందే ఎలా
ప్రకాశం: ఆమంచి కృష్ణమోహన్ ఎపిసోడ్ చీరాల టీడీపీలో కలకలం రేపింది. ఆమంచి రాజీనామాతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మరింత నష్టం జరక్కుండా చర్యలు చేపట్టారు.
టీడీపీ తీసుకొచ్చిన పసుపు-కుంకుమ అపవిత్రంగా వ్యాఖ్యానించారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసి.. జగన్ తో భేటీ అయ్యారు ఆయన. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధానిగా ఉందని.. చంద్రబాబు ఎందుకు పారిపో�
రాజకీయ స్వార్థం కోసం టీడీపీ సర్కార్ పోలీసులను ఉపయోగించుకొంటోందని…బాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాగం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఫిబ్రవరి 09వ తేదీన రాజ్భవన్లో గవర్నర్ను జగన్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జా�
విజయవాడ: 2019 ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారు.. విజయం మాదే.. అధికారంలోకి రావడం కూడా ఖాయం అనే ధీమా ఇన్నాళ్లూ వైసీపీలో కనిపించేది. అధినేత జగన్ ప్రకటించిన
అమరావతి : రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా కుట్రలు చేయడానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీకి మేలు చేయడానికే ఏపీపై బీజేపీ ప్రత్యేక
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతే కేంద్రంలోని పార్టీకి మద్దతిస్తామన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని జగన్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఏపీ�
ప్రకాశం : పేరుకు అది ఎస్సీ నియోజకవర్గమే. కానీ పెత్తనం అంతా పెద్దోళ్లదే. మూడు కుటుంబాలు, నలుగురు నేతల మధ్యే ఇక్కడ రాజకీయాలు రంగులరాట్నంలా తిరుగుతుంటాయి.
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు