Ys Jagan

    జగన్ అలర్ట్ : బీసీ నేతలతో భేటీ

    January 28, 2019 / 09:38 AM IST

    హైదరాబాద్: ఏపీలో బీసీ ఓట్లకు గాలం వేసేందుకు రాజకీయ పార్టీలు యత్నాలు మొదలెట్టాయి. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం లో బీసీ జయహో సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం చంద్రబాబునాయుడు బీసీ లకు వరాల జల్లులు కురిపించిన విషయం తెలిసిం�

    దీక్షల కోసం కోట్లు : బాబు పాలనపై దగ్గుబాటి విమర్శలు

    January 27, 2019 / 10:10 AM IST

    హాట్ టాపిక్ : కేసీఆర్, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారు

    January 27, 2019 / 03:19 AM IST

    హైదరాబాద్ : రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌‌లో ఇచ్చిన ఎట్‌హోమ్ తేనీటి విందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగు

    సమర శంఖారావం : జగన్ జిల్లాల టూర్

    January 25, 2019 / 01:59 PM IST

    రాధా యూ టర్న్ : టీడీపీలో చేరనని ప్రకటన

    January 24, 2019 / 07:44 AM IST

    విజయవాడ : సస్పెన్స్‌ వీడింది. ఊహాగానాలకు తెరపడింది. వంగవీటి రాధా సంచలన ప్రకటన చేశారు. అన్యూహంగా యూటర్న్ తీసుకున్నారు. తాను టీడీపీలో చేరడం లేదని వంగవీటి రాధా తేల్చి చెప్పారు. రాధా-రంగా మిత్రమండలి ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటించా�

    రాధా సంచలనం : నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు

    January 24, 2019 / 07:16 AM IST

    వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు అని రాధా అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు రకరకాల గ్రూప్‌లు క్రియేట్ చేసి

    టీడీపీలోకి మహేష్ బాబాయ్ : చంద్రబాబుతో భేటీ

    January 24, 2019 / 06:39 AM IST

    అమరావతి : ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. పలు అంశాలపై మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న చంద్రబాబుని శేషగిరిరావు అభినందించారు. వైసీపీ విధానా�

    సీన్ రిపీట్ : ఒకే గూటికి వంగవీటి, దేవినేని కుటుంబాలు

    January 23, 2019 / 08:22 AM IST

    విజయవాడ: వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. దీంతో.. ఇప్పుడు బెజవాడ రాజకీయాలు ఆసక్తిగా మారిపోయాయి. కారణం.. ఒకప్పుడు విజయవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు.   ఒక

    బాబుకి బీసీ టెన్షన్ : వంగవీటి రాధాతో లాభమా, నష్టమా

    January 23, 2019 / 06:36 AM IST

    వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే 2019, జనవరి నెల 25వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన చేరిక పార్టీలో అనేక సమస్యలకు కారణమవుతుందని టీడీపీ సీని�

    ఇక్కడ గెలిస్తే ఎదురుండదు : పవర్ సెంటర్‌కు కేరాఫ్ టెక్కలి

    January 21, 2019 / 04:13 PM IST

    అదో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇలా ఎంతోమంది ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నేతలు ఎదిగిన నేపధ్యం ఆ సెగ్మెంట్‌ సొంతం. ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఎన్నికలు అసక్తికర�

10TV Telugu News