Home » Ys Jagan
దగ్గుబాటి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పురంధేశ్వరి మినహా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ జగన్ పార్టీ కండువా కప్పుకున్నారు. హితేష్ ను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించా
ఏపీలో ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓటర్లకు తెలియకుండానే ఓటు తొలగించాలని ఆన్ లైన్ లో ఫామ్ 7 అప్లికేషన్లు లక్షల సంఖ్యలో
అమరావతి: మార్చి 15వరకు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దేశంలోని బందిపోటు దొంగలంతా ఏపీకి వచ్చారని, ఓట్లు తొలగించడానికి కుట్రలు పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఓటుపై అనుమానాలు వ్యక్�
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు టార్గెట్గా వైసీపీ పావులు కదుపుతోంది. జగన్పై నేరుగా విమర్శలు చేసిన అచ్చెన్నను దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మాజీ
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ నిప్పులు చెరిగారు. దొంగ ఎన్నికల సర్వేలు చేయించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఈ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో
కాకినాడలో జరుగుతోన్న సమర శంఖరావం భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తూర్పు గోదావరి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో మాట్లాడిన జగన్.. చంద్రబాబుపై చురకలు వేశారు. సైబర్ క్రైమ్లో సీఎం చంద్రబాబ
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ జగన్ కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి లేని, స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు. సంక్షేమ
సినీ నటుడు, కమెడియన్ అలీ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. అలీ పొలిటికల్ ఎంట్రీ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ఏ పార్టీలో చేరతారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు. నిన్నటివరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. సడెన్ గా సీన్ మార్చే
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ
ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోరును వైసీపీ మరింత ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్ అంశం ఏపీలో రచ్చ చేస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజ్ భవన్కు చేరుకుని బాబుపై కంప్లయింట్ చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాల�