Home » Zilla Parishad
పార్టీపరంగా ఒక్క సభ్యుడు లేని టీడీపీ... ఏకంగా చైర్మన్ గిరీపై గురిపెట్టి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతుండగా, జడ్పీటీసీలను రక్షించుకోవడంపై టెన్షన్ పడుతోంది వైసీపీ... మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారకుండానే.. జడ్పీ రాజకీయం వేడి
Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు. ఐటీసీ అధికారులు రావాలంటూ బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. టీఆర�
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో మహిళలకు పెద్దపీట వేశారు. ఎనిమిది జిల్లాల్లో మహిళలే జెడ్పీ చైర్ పర
నాగ్పూర్లో జిల్లా పరిషత్ ఎన్నికలలో బిజెపి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్కు చెందినవారు కావడం గమనించాల్సిన విషయం. అంటే బీజేపీల�
ఏపీ ప్రభుత్వం జిల్లా పరిషత్ లకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
సిరిసిల్ల : కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా సర్కారు బడి విద్యార్ధులు తమ ప్రతిభను చాటుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే కనిపించే ప్రయోగాలు..వర్క్ షాపులకు సిరిసిల్ల సర్కారు బడి వేదికయ్యింది. సైన్స్డే సందర్భంగా ఫిబ్రవర�