విశాఖ మన్యంలో విషాహారం తిని 70 మందికి అస్వస్ధత
- murthy
- Published On : July 9, 2020 / 09:50 AM IST
విశాఖ మన్యంలో ఘోరం జరిగింది . కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జి. మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగత పాలెంలో ఘటన జరిగింది.
Read Here>>విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులకు 14 రోజులు రిమాండ్
