బంగారం ధరలు ఐదు రోజుల తర్వాత మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం 10 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో రూ.100 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర రూ.1,000 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు 10 గ్రాములకు రూ.100 పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.81,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,400గా ఉంది.
Gold
ఢిల్లీ, ముంబైలో..
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో రూ.1000 పెరుగుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.