Home » Author »T Venkateshwarlu
ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్లు లేదా అంతకుమించి దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు ఉన్నాయి.
అమ్మవారు అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది. 2 -10 ఏళ్ల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేసి కొత్త బట్టలు పెడతారు.
కుటుంబంలో జరిగిన వేడుకలకు కూడా హాజరుకాలేకపోయామని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురయ్యామని అన్నారు.
హయత్ నగర్లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.
గ్రూప్ దశలో ఇప్పటికే పాకిస్థాన్ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.
"ఒక్క జూబ్లీహిల్స్లోనే లక్ష మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు" అని తెలిపారు.
కొన్ని రోజులకే వారిద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటికే "ఝూ"కి భర్త ఉన్నాడు. "హె"కి భార్య ఉంది. అయినప్పటికీ తమ రిలేషన్షిప్ను కొనసాగిస్తూ..
"వైసీపీ నేతలకు, భూమనకు ముందు ఉంది ముసళ్ల పండగ. వైసీపీ సెక్షన్ కాదు, ఇక ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి" అని అన్నారు.
"ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుంది. నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది" అని చెప్పారు.
ప్రయాణికుడు స్పందిస్తూ.. అది తప్పుగా జరిగిందని, తన తల్లి తెలియకుండా ప్యాక్ చేసి ఉండి ఉండొచ్చని ఈ నిందను తన తల్లిపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, రైల్వే సిబ్బంది నమ్మలేదు.
అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
"నా మరణానంతరం నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను" అని తెలిపారు.
బ్రహ్మ నుంచి వరం పొందిన మహిషాసురుడికి పురుషుల చేతిలో మరణం ఉండదు. ఆ తర్వాత..
విజయవాడ పోలీసు కమిషనర్కు కూడా ఓ లెటర్ రాశారట బొండా ఉమా. హైకోర్టులో పిల్ కూడా వేశారట. దీంతో కాలుష్య నియంత్రణ మండలి..సదరు కంపెనీపై విచారణ చేయించి చర్యల తీసుకునేందుకు రెడీ అయిందట.
కాంట్రవర్సీలకు దూరంగా ఉండాల్సిన అధికారులు.. దందాలు చేస్తూ కలెక్షన్ కింగ్లుగా మారిపోవడం అయితే విమర్శలకు దారితీస్తోంది.
రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందా? పెరుగుతూ వస్తోందా?
దుర్గతిని నివారించే పరాశక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు.
టీడీపీ కండువాలతో ఆ నలుగురు, బీజేపీ, జనసేన కండువాతో మరో ఇద్దరు మండలికి హాజరైతే వైసీపీ ఎలా స్పందిస్తుందో..?