Home » Author »T Venkateshwarlu
బండి సంజయ్ ఆఫీస్ నుంచి విడుదలైన పత్రిక ప్రకటనపై పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు.
ఏ మాత్రం ఊహించనట్లుగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో 1,168 సర్పంచ్ స్థానాలను గెలవడంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యిందట.
ఈ మ్యాచ్ను రాహుల్ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి వచ్చారు.
ఇప్పటివరకు ఏం జరిగింది? ఎన్నికల ముందు ఈ వివాదం మళ్లీ ఎలా రగిలింది?
దీంతో ఇప్పటినుంచే ప్రత్యామ్నాయం ఆలోచించడం..సాధ్యమైనంత వరకు లీడర్లకు టికెట్పై క్లారిటీ ఇవ్వడం వంటివి టీడీపీ అధిష్టానం మదిలో ఉన్న అస్త్రాలుగా చెబుతున్నారు.
ఫలక్నుమా ప్యాలెస్ వద్దే అతడిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. .
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియం నుంచి తొందరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇవి..
గ్రామసభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చని ఏపీ సీఆర్డీఏ తెలిపింది.
చైనా ఖగోళ పరిశీలన కోసం రూపొందించిన స్పేస్ టెలిస్కోప్ క్సున్తియాన్ను మిషన్ను 2026లో ప్రారంభించనుంది.
ఓ రాకూన్ మద్యం దుకాణంలో చొరబడి ఆల్కహాల్ తాగింది. కరాటే స్టూడియోలో చొరబడి ట్రైనింగ్ స్టూడియోలోకి ప్రవేశించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్ లోకి చొరబడి అక్కడి స్నాక్స్ తింది.
భారత్పై ఈ ఏడాది ఆగస్టు 27న విధించిన అదనపు 25 శాతం సెకండరీ డ్యూటీలను రద్దు చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. ఈ సెకండరీ డ్యూటీల వల్లే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి చేరాయి.
వెండి ధర మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తవానికి లీవ్లో ఉన్న కలెక్టర్ హరిత ఈ నెల 24న రీజాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ మరోసారి సెలవు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో 20 రోజులు ఎక్స్టెండ్ అయింది.
ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా.. వైసీసీకి 15 మంది ఉన్నారు. మరింత మంది వైసీపీకి టచ్లో ఉన్నారని.. అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహరచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
సర్పంచ్ ఎన్నికలనే లైట్ తీసుకుంటే.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు GHMC, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉంటుంది.
సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్కు వస్తున్న చంద్రబాబు..పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
అమెరికాలోని ఏ రాష్ట్రమైనా, నగరంలోనైనా నివసించే స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగం చేసే ప్రాంతం లేదా ఏదో ఒక ప్రాంతంలోనే ఉండనవసరం లేదు.
అమెరికాలో ఉన్న రకరకాల వీసాల్లో EB5 అనేది ఒక రకం వీసా. ఇది వ్యాపారుల కోసం తెచ్చింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారి కోసం తెచ్చింది.
ఈ దేశాల్లో ఒక్కో దేశం జనాభా 100 మిలియన్ దాటే ఉంటుంది. జీ7లాగే కోర్ ఫైవ్ కూటమి కూడా నిర్దిష్ట అంశాలపై రెగ్యులర్గా సమిట్లలో చర్చలు జరుపుతుంది.
సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెలబ్రిటీల పేర్లు, ఫొటోలు వాడుకుని కొందరు బిజినెస్ చేసుకుంటున్నారు.