Home » Author »T Venkateshwarlu
గణపతి పాశుపతహోమము కూడా మంచిది. కేతుగ్రహానికి గరిక లేక దర్భలతో కూడా పూజించాలి.
దేశంలో అల్లర్లు చెలరేగితే నిత్యావసరాలు లేకుండా పోతాయనే భయంతో ప్రజలు సరుకులు నిల్వ చేసుకున్నారు.
భావోద్వేగానికి లోనైన తల్లి.. “ఐ టు లవ్యూ, నేను ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదు” అని స్పందిస్తుంది.
పోలీసు ప్రతినిధి వాసియు అబియోడున్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా బ్యాండిట్లు అని పిలిచే సాయుధులు డెమో గ్రామంలోని కసువాన్ దాజీ మార్కెట్లోకి ప్రవేశించి దుకాణాలకు నిప్పంటించారు, ఆహార పదార్థాలను దోచుకున్నారు.
దేవుడి ఫొటోలను ఏ రోజున శుభ్రం చేయాలో చాలా మందికి తెలియదు.
ఎయిర్పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం భూసేకరణకు తాము సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు.
ఆ ట్రేడ్ల ద్వారా చివరకు 1.75 కోట్ల రూపాయల నికర లాభం వచ్చింది. ఇలా లాభంగా వచ్చిన డబ్బు రాజ్గురుకే చెందుతుందని బాంబే కోర్టు పేర్కొంది.
కణజాల విశ్లేషణ ఆటోమేషన్ ద్వారా పాథాలజీ రంగాన్ని ఏఐ మార్చేస్తుంది. మానవ కళ్లకు కనిపించని వ్యాధి నమూనాలు గుర్తిస్తుంది. గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి దేశంలోనే మొట్టమొదటి ఏఐ క్లినిక్ను ప్రారంభ�
"అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం” అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశుల ఫలితాల వివరాలు...
రాజరికం లేదా అధికార హోదాను సూచించే పేర్లు యునైటెడ్ స్టేట్స్లోని కొన్ని రాష్ట్రాల్లో నిషేధం.
ఎన్నో ప్రత్యేకతలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాయుపుత్ర సదన్ ధర్మశాలతో పాటు దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పవన్ పాల్గొన్న సమయంలో �
ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.
"ప్రతిపక్ష నేతలు సభలో మాట్లాడకపోతే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుంది" అని అన్నారు.
లక్ష్మీ కటాక్షం ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా అన్నం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
జగిత్యాల పర్యటన సందర్భంగా కారు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు అడ్డొచ్చాయి.
శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉంటాడా? అన్న విషయం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుంది.
అతడిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అతడిని డీ అడిక్షన్ సెంటర్కు పంపారు.
యెమెన్లో శుక్రవారం జరిగిన సౌదీ వైమానిక దాడుల్లో దాదాపు 20 మంది వేర్పాటువాదులు మరణించారు. ఎస్టీసీ లక్ష్యం ఏంటి?