Home » Author »T Venkateshwarlu
"ఈ కాఫీ టేబుల్ బుక్ లో అనేక విద్యా సంస్థల గురించి రాశారు. ఆ సంస్థలు ఇంతవరకు ఏం చేశాయి? విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నాయి? వంటివి ఉన్నాయి" అని అన్నారు.
"నేను మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టుకుని, బాగా తెలివితేటలు ఉన్న పిల్లలను సెలెక్ట్ చేసి కాలేజీల్లోకి పంపిస్తున్నా. కానీ అక్కడికి వెళితే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా ఫీజు అంటున్నారు" అని తెలిపారు.
"ఈ మాటను బహిరంగంగా చెబుతున్నాను.. నేను సిగ్గుతో, బాధతో చెబుతున్నాను. హడావిడి, ఆర్భాటం తప్ప నిజమైన విద్యని పెంచే ప్రయత్నం జరగట్లేదు" అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. "కాఫీ టేబుల్ బుక్ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని అన్నారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, ఉద్యోగావకాశాల దిశగా నడిపిన కళాశాలల కృషికి ఈ వేదిక ప్రతీకగా నిలిచింది. వారిని గుర్తించి 10టీవీ పురస్కారాలు అందించింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10tv Edu Visionary 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10tv Edu Visionary 2025 Coffee Table Book లాంచ్ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పలు విద్యా సంస్థలు, సంస్థలు, ప్రతినిధులకు సత్కారాలు జరిగాయి. అవా
విద్యారంగంలో విశిష్ట కృషి చేసిన వారికి “10TV Edu Visionary” సత్కరించింది. ఈ వేదిక రాబోయే తరాలకు మార్గదర్శకత్వం అందిస్తుంది. ఇందుకు సంబంధించి సత్కారాలు పొందిన వారి ఫొటోలు..
ఈ కార్యక్రమ ఉద్దేశం.. విద్యారంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వారిని సత్కరించి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడం.
విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, ఉద్యోగావకాశాల దిశగా నడిపిన కళాశాలల కృషికి ఈ వేదిక ప్రతీకగా నిలిచింది.
"నేను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు.. ప్రతిపక్షాల అభ్యర్థిని. నేను ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించను. నాపై ఏవేవో ముద్రలు వేస్తున్నారు. నాపై విమర్శలు చేస్తే వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని అనుకున్నారు" అని చెప్పారు.
చైనాలో తయారైన ఈ బ్రాండ్ కారు జిన్పింగ్ అధికారిక పర్యటనల్లో ఉపయోగించే కారు. రెడ్ ఫ్లాగ్ అని కూడా దీన్ని పిలుస్తారు. హోంగ్చీ ఎల్5 మోడల్ను 2019లో తమిళనాడు మహాబలిపురంలో మోదీని కలిసినప్పుడు జిన్పింగ్ ఉపయోగించారు.
ఆ సినిమా తాను కొంతభాగం చిత్రీకరించానని, పవన్ కల్యాణ్ అంటే తనకు ఇష్టమని తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో వచ్చిన గ్యాప్, మాజీ ఎమ్మెల్యే వర్మతో ఉన్న విభేదాల నేపథ్యంలో పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు.
విద్యారంగంలో విశిష్ట కృషి చేసిన వారిని ముందుకు తీసుకురావడమే “Edu Visionary” లక్ష్యం. ఈ పేరుతో రూపొందించిన ఈ వేదిక రాబోయే తరాలకు మార్గదర్శకత్వం అందిస్తుంది.
తమకు సంబంధం లేని చోటకు వెళ్లి పనిచేసి ఎలా గెలవగలుగుతామన్నది నేతల వాదన. అయితే అంతా బాస్ నిర్ణయం. ఆయన చెప్పినట్లు పనిచేయాల్సిందేనని ముఖ్యనేతలు డైరెక్షన్స్ ఇస్తున్నారట.
ఇండియాలో రూ.32,990 ధరతో విడుదల కానుంది. ఇది ప్రీమియం మిడ్రేంజ్ మార్కెట్లోకి వస్తుంది.
అప్పులు మాత్రం...ఈ నాలుగు నెలల్లో 45 శాతం చేసిందట రేవంత్ సర్కార్. ఇది కాగ్ చెప్పిన మాట. మరి ఈ పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ చేసిన కొత్త పథకాలు హమీల పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్ అటాక్ కు హరీష్ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం తమకు టైమ్ ఇవ్వకుండా..వన్సైడ్గా సమావేశాలు నిర్వహించాలనుకుంటే బాయ్కాట్ చేసే యోచనలో కూడా ఉన్నారట.
కూటమిలో త్రిమూర్తులుగా చెప్పుకుంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ముగ్గురూ ఒకే సమయంలో విశాఖలో ఉండడం మాత్రం పొలిటికల్గా సమ్థింగ్ స్పెషల్గా మారింది.
స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఫేస్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కడియం శ్రీహరి చెప్పారు. ఉప ఎన్నిక గురించి ఆలోచన వద్దని, అవి వస్తాయా? రావా? వస్తే ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దామని అన్నారు.