Home » Author »T Venkateshwarlu
"లక్ష్మణ్ని రెచ్చగొట్టి కొందరు విమర్శలు చేయించారు" అని వివేక్ అన్నారు.
మహిళలను గోల్డ్ డిగ్గర్లు (ధనదాహం ఉన్నవారు) అని వెటకారం చేసే పురుషులే ఈ యాప్ను రూపొందించారని ఆమె సెటైర్లు వేసింది.
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశుల ఫలితాల వివరాలు...
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారు తమ బకాయిలను వెంటనే చెల్లించేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురావాలనుకుంటోంది.
మరిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిజంగానే సొంత పార్టీ అభ్యర్ది మాగంటి సునీతకు తలసాని మద్దతు ఇస్తే ఇంటి అల్లుడు నవీన్ యాదవ్ను విమర్శించాల్సిన పరిస్థితి.
పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ యాదవ్నే నియోజకవర్గ ఇంచార్జ్గా అధికారికంగా ప్రకటిస్తే తప్ప..తంబళ్లపల్లిలో టీడీపీ నిలదొక్కుకునే పరిస్థితి లేదని అంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు.
దేవాదాయశాఖకు చెందిన ఓ టెండర్ను పొంగులేటి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తోంది.
వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారట ఆమంచి. మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారట.
హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తానని అన్నారు.
బిరా 91 చేసిన చిన్న మిస్టేక్ ఏంటి? అన్ని సంస్థలకూ ఇది ఓ పాఠం అవుతుందా?
ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని అధికారికంగా మార్చి 30న జరుపుకుంటారు. కానీ, అక్టోబర్ 11తో ఇడ్లీకి ఎలాంటి సంబంధం లేదు.
శ్రేయాస్ గత నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నాడు.
"అతను స్థానిక భాషలో మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలేదు. సాధారణ హిందీలో మాట్లాడాలని చెప్పినా నిరాకరించాడు" అని చెప్పింది.
సోషల్ మీడియాలో ఓ యువకుడు ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి.. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చించింది.
బొంతు రామ్మోహన్ కాంగ్రెస్లోనే ఉన్నారు. టికెట్ ఇస్తామంటే ఆయన బీజేపీలోకి వస్తారని ఎంపీ అరవింద్ అంటున్నారట. ఇక దీపక్రెడ్డికి కిషన్రెడ్డి ఆశీస్సులు ఉన్నాయట.
బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆరు వారాల పాటు స్టే విధించడంతో తర్వాత ఏం జరుగుతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సమస్య పరిష్కరించలేని నాడు రాజకీయాల్లో ఉండను అన్న ఒక్కమాట.. పవన్ను పిఠాపురం ప్రజలకు ఇంకా దగ్గర చేసిందని.. ఆయన నిజాయితీ ఏంటన్నది తెలియచేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మనవడే ఈ డ్రామా ఆడి చోరీ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 5వ తేదీన 12 తులాల బంగారం, డైమండ్ రింగ్, రూ.50 వేలు నగదు, కారు చోరీ జరిగింది.
"నా నోబెల్ బహుమతి నాకు కావాలి" అంటూ ట్రంప్ ఏడుస్తున్నట్టు, ఆయనకు ఆ బహుమతి రాకపోవడంతో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నట్లు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.