Telugu News » Author »T venkateshwarlu
మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ అధికారులు అందరూ ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనాలని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తిచేసుకుని, 76వ ఏడాదికిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో
కారుకి నిప్పు అంటించుకుని అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్ళేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. క్యాపిటల్ భవనం ముందు ఉన్న బారికేడ్ ను ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్ళి, అనంతరం తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్చ
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకువెళుతోందని చెప్పారు. మనది శక్తిమంతమైన ప్రజ�
పార్టీ పెడతానని తాను అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాబోయే తరాల్లో బాధ్యతలు గుర్తు చేసేందుకు, మేలుకొలిపేందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ విభాగం రాష్ట�
అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం ఇవాళ తైవాన్ లో అడుగుపెట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించిన నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నాన్సీ ఫెలోసీ పర్యటించి కొ
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సాయంపై కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ ప్రశంసలు కురిపించారు. శ్రీలంకకు ధైర్యాన్ని ఇచ్చేలా ఆ దేశానికి ఉదారభావంతో భారత్ ఎన్నో రకాలుగా సాయం చేస్తోంద�
దేశాన్ని రక్షించుకోవడం కోసం సామర్థ్యాలను పెంచుకుంటామని తైవాన్ తెలిపింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ తమకు మద్దతు తెలుపుతున్నందుకు భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. భావసారూప్యత కలిగిన దేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్త�
మహిళలు, బాలికలను బెదిరిస్తూ తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటే అఫ్గానిస్థాన్ లో మహిళలు, బాలికలు నిరసన తెలిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యురోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ �
''రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దని భారత్ ను అమెరికా ఆదేశించింది. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి.. పాకిస్థాన్ కాదు. అయినప్పటికీ, భారత విదేశాంగ మంత్రి ఏం చెబుతున్నాడో వినండి. చమురు దిగుమతి చేసుకోవద్దని తమకు చెప్పడానికి మీరు ఎవరన�
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని హడ్సన్ సర్కిల్ లో కాంగ్రెస్ పార్టీ.. పలువురు స్వాతంత్ర్య సమయయోధుల పోస్టర్లను ఏర్పాటు చేసింది. వాటిలో టిప్పు సుల్తాన్కు చెందిన పోస్టర్ కూడా ఉంది. అయితే, దాన్ని కొందరు చిం�