Gold Rate
Gold: భారత్లో ఇవాళ ఉదయం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.770 పెరిగి రూ.1,40,020గా ఉంది.
అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,28,350గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.580 పెరిగి రూ.1,05,020గా ఉంది.
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,40,170గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,28,500గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.580 పెరిగి రూ.1,05,170గా ఉంది.
Also Read: అవన్నీ టీ పొడులుకాదు.. ప్రభుత్వం సంచలనం.. తాగేవాళ్లకి అలర్ట్
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.770 పెరిగి రూ.1,40,020గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,28,350గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.580 పెరిగి రూ.1,05,020గా ఉంది.
వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.9,000 పెరిగి రూ.2,54,000గా ఉంది.
ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.6,000 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.6,000 పెరిగి రూ.2,40,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.2,40,000గా ఉంది.