CM Jagan Mohan Reddy : దేశ చరిత్రలోనే తొలిసారిగా పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ|
ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాలను జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : February 23, 2024 / 02:22 PM IST
