Home » Author »Thota Vamshi Kumar
టీ20 ప్రపంచకప్ 2026 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో శుభ్మన్ గిల్కు (Shubman Gill ) స్థానం దక్కలేదు
డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ప్రారంభం కానుంది.
మరో రెండు మ్యాచ్లు (AUS vs ENG)మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26 కైవసం చేసుకుంది.
అండర్-19 ఆసియాకప్ను (U19 Asia Cup 2025 )పాకిస్తాన్ కైవసం చేసుకుంది.
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది.
దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియాకప్ విజేతగా (U19 Asia Cup 2025) పాకిస్తాన్ నిలిచింది
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు (Gautam Gambhir) టీ20 ప్రపంచకప్ 2026 భారత జట్టు ఎంపిక, శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడం వంటి ప్రశ్నలు ఎదురు అయ్యాయి.
దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో (U19 Asia Cup 2025 ) భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.
రణవీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రం రెండో పార్టు తెలుగు వెర్షన్ రిలీజ్ పై (Dhurandhar 2 Telugu Release) ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
ఆది సాయి కుమార్ నటిస్తున్న చిత్రం ‘శంబాల’(Shambhala). సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు.
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ’(Mogli).
పాకిస్తాన్ క్రికెట్లో మాత్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఓ మేక, రెండు బాటిళ్ల ఆయిల్ ను అందిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం (Viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్కు ముందు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana )ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ (Team India )గెలుచుకుంది.
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. వరుసగా మూడో టెస్టు మ్యాచ్లోనూ (AUS vs ENG) విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2026కు ( T20 World Cup 2026) భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే భారత జట్టును (T20 World Cup 2026) బీసీసీఐ ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ 2026కు ( T20 World Cup 2026) భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు (AUS vs ENG) మూడో టెస్టు మ్యాచ్లో తలపడుతున్నాయి.
త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో రానున్న హారర్ థిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలకు మందు ఆసక్తికరమైన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది