Jithender Reddy : ఈ మట్టి బంగారం లిరికల్ సాంగ్ రిలీజ్
రాకేష్ వర్రే, వైశాలి రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ జితేందర్ రెడ్డి. ఈ చిత్రం నుంచి ఈ మట్టి బంగారం లిరికల్ సాంగ్ను విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : November 6, 2024 / 11:56 AM IST
