Governor Tamilisai : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.