టీమ్‌ఇండియా కొత్త జెర్సీతో రోహిత్, జై షా

వెస్టిండీస్- అమెరికా వేదికగా నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ ని కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆవిష్కరించారు.

Pic Credit: X.com/BCCI

ట్రెండింగ్ వార్తలు