Home » Author »Mahesh T
వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న వేళ గిల్ అందరినీ ఆశ్చ�
సోషల్ మీడియాలో దివ్వెల మాధురికున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ వేదికపైకి రావడం అంటే హౌస్లో ఉన్న సంబంధాలు, టాస్కులు, ఆట తీరు.. అన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయం. అలాగే, మాధురి గేమ్లో ఫైర్ బ్రాండ్గా నిలుస్తుందనే విశ్వాసం ఆయన వ�
హైదరాబాద్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే కూల్చివేతకు గల కారణాలు, చట్టపరమైన చర్యల గురించి కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏం వెల్లడించారో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇల్లీగల్ పర్మిషన్లతో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి ఉంటే, వాటిపై ఏం చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏమీ చెప్పారంటే?
చాలామంది చేతిలో కొంత డబ్బు ఉంటే చాలు బంగారం కొనేస్తున్నారట. తులాల కొద్దీ కొనేవాళ్లే కాకుండా, కిలోల కొద్దీ కొనేవాళ్లు కూడా ఉన్నారట.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందమే ఈ వారం హాట్టాపిక్ అని అందరికి తెలిసిందే. అయితే చాలామందికి ఆశ్చర్యం కలిగించిన ఈ పరిణామం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి ఉందని భావించారు. కానీ అసలు కథ వేరే ఉంది. ఈ సంక్లిష్
ప్రముఖ నటుడు రామ్ చరణ్, తన సతీమణి ఉపాసనతో పాటు అనిల్ కామినేనితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ అరుదైన భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. | Ram Charan, Upasana Meet Pm Modi to Celebrate Success of Archery Premier League
దసరా పండుగను అందరూ సరదాగా జరుపుకుంటారు సరే.. ఈ పండుగ 10 రోజులు జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఇప్పటి జనరేషన్స్కి తెలియకపోవచ్చును. దసరా వేడుకను జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటే?
దసరా రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని అంటారు. దీని వెనక ఉన్న కారణమేంటి..పాండవులకు పాలపిట్టకు ఉన్న సంబంధమేంటి..?
తెలంగాణ సాంప్రదాయ పండుగలలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి వేడుకలు గ్రామ గ్రామాన, నగర నగరాన అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరిగాయి. మహిళలు, బాలికలు రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో గౌరమ్మను ఆరాధిస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకు�
పండుగ సీజన్ ప్రారంభం కాగానే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ పరిణామాలు పసిడి దూకుడుకు కారణమవుతున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,21,000 మార్కును అధిగమించింది. నేడు ఒక్కరోజే రూ. 1150 పెరగడంతో, హైదరాబాద్లో 10 గ్రాముల ప్యూర్ గో�
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ మరోసారి నెట్టింట హాట్ టాపిక్గా మారింది. బ్లాక్ అవుట్ ఫిట్లో సన్గ్లాసెస్ ధరించి స్విమ్మింగ్ పూల్లో వెకేషన్ మూడ్ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబందించిన ఫోటోలను తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతోహా
తన ఫొటోలను ఎడిట్ చేసి, వాటిని అసభ్యకరంగా మార్చి, ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశాడని 23 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Navratri-Durga Puja Festival 2025: నవరాత్రి 2025, దుర్గాపూజ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. భోపాల్, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, నాగ్పూర్ లో దుర్గమ్మ విగ్రహాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. దుర్గ నవరాత్రి పూజలకు దేశ ప్రజలు సిద్ధం అవుతున
స్వచ్ఛమైన గాలి ప్రతి భారతీయుడి హక్కు అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. అలాగే ఢిల్లీ వాయుకాలుష్యం, దీపావళి టపాసుల బ్యాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
2001లో నేపాల్ రాజ కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపిన యువరాజు దీపేంద్ర కథ ఇదే. మహారాజు బీరేంద్ర, మహారాణి ఐశ్వర్యతో పాటు రాయల్ ఫ్యామిలీ మరణం వెనక నిజం ఏమిటి? దేవయాని రాణా ప్రేమ కథ, నేపాల్ రాజకీయాలపై ప్రభావం తెలుసుకోండి.
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పాల్గొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు?
‘సూపర్సిక్స్-సూపర్హిట్’ పేరుతో ఏపీ ఎన్డీఏ కూటమి కలిసి అనంతపురంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి. ఈ సభకు మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు, అలాగే ప్రజలు భారీగా తరలివచ్చారు.
గ్రూప్-1 పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరును కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో నిరుద్యోగుల పక్షాన, పేపర్ లీకేజీల వంటి అంశ�