Home » Author »Mahesh T
దుండగులకు దొరక్కుండా తలదాచుకునేందుకు తలో దిక్కుకు పరిగెత్తారు. ఆ కాల్పులు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పారు ఓ ప్రత్యక్ష సాక్షి. ‘ధన్ ధన్ ధన్ అంటూ కాల్పుల శబ్దం వస్తూనే ఉంది.
మినీ ఆక్షన్ లో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడైన ప్లేయర్స్...
ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో అందరి కళ్లు ఉన్నది మాత్రం విదేశీ ప్లేయర్ల మీదే. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మీద అందరి దృష్టి ఉంది, వెంకటేష్ అయ్యర్ మీద కూడా కొంత ఆశ ఉంది.
కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు రాయితీ ఇస్తుంది. అదే సమయంలో 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అందుకు రూ.60వేలు రాయితీ ఇస్తుంది. కేవలం ఒక కిలోవాట్ అయితే రూ.30వేలు కేంద్రం భరిస్తుంది.
పెరుమాండ్లగూడెంలో మొదటి వార్డు లో రికార్డ్ స్థాయిలో 100% పోలింగ్ నమోదు
ఫిరాయింపు ఎపిసోడ్లో దానంపై వేటు పడుతుందా? లేక రిజైన్ చేస్తారా?
గ్లోబల్ సమ్మిట్తో పార్టీలో రేవంత్ ఇమేజ్ మరింత పెరిగిపోయిందా.? పెట్టుబడుల జాతరపై కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ డైలాగ్వార్
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టనుంది.
సందర్భం దొరికిన ప్రతీసారి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు.
జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్కు ఇస్తారని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
డీజీసీఏ నిబంధనలు పాటించకపోవటమే ప్రధాన కారణమా?
అఖండ-2 రిలీజ్ వాయిదా పడటంతో పవన్ ఫ్యాన్స్ పోస్టులు...
జైల్లో ఇమ్రాన్ ను కలిసొచ్చిన ఆయన చెల్లి..
సమంత వెడ్డింగ్ రింగ్ షాజహాన్ భార్య ముంతాజ్ మెచ్చిన పోట్రెయిట్ కట్ ఉంగరం
పుతిన్తో పాటుగా 100 మంది భద్రతా సిబ్బంది
‘దిత్వా’ తుపాను నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా రౌడీయిజం, రిగ్గింగ్తో ఎన్నికలు జరిగాయని ఆమె మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై స్పందిస్తూ, “ఈ ఫలితాలు రౌడీ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని సీఎం రేవంత్ అన్నార
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి! ఒక్క రోజులోనే పసిడి ధర ఏకంగా రూ.2,290కి పైగా పెరిగి ఇన్వెస్టర్లను, సాధారణ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ రోజు మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,150కి చేరగా, 24 క్యారె�
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజిని, చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్లను కాదని మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆమె నియోజకవర్గం మారడంతో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వా�