Home » Author »Mahesh T
తన ఫొటోలను ఎడిట్ చేసి, వాటిని అసభ్యకరంగా మార్చి, ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశాడని 23 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Navratri-Durga Puja Festival 2025: నవరాత్రి 2025, దుర్గాపూజ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. భోపాల్, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, నాగ్పూర్ లో దుర్గమ్మ విగ్రహాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. దుర్గ నవరాత్రి పూజలకు దేశ ప్రజలు సిద్ధం అవుతున
స్వచ్ఛమైన గాలి ప్రతి భారతీయుడి హక్కు అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. అలాగే ఢిల్లీ వాయుకాలుష్యం, దీపావళి టపాసుల బ్యాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
2001లో నేపాల్ రాజ కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపిన యువరాజు దీపేంద్ర కథ ఇదే. మహారాజు బీరేంద్ర, మహారాణి ఐశ్వర్యతో పాటు రాయల్ ఫ్యామిలీ మరణం వెనక నిజం ఏమిటి? దేవయాని రాణా ప్రేమ కథ, నేపాల్ రాజకీయాలపై ప్రభావం తెలుసుకోండి.
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పాల్గొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు?
‘సూపర్సిక్స్-సూపర్హిట్’ పేరుతో ఏపీ ఎన్డీఏ కూటమి కలిసి అనంతపురంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి. ఈ సభకు మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు, అలాగే ప్రజలు భారీగా తరలివచ్చారు.
గ్రూప్-1 పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరును కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో నిరుద్యోగుల పక్షాన, పేపర్ లీకేజీల వంటి అంశ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టిన మీనాక్షీ నటరాజన్. తాజాగా ఈ బైపోల్ కోసం నాలుగు పేర్లతో కొత్త సర్వే చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఇంటి వద్ద వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని తన తల్లి షర్మిల వెంట ఈ రోజు కర్నూల్ ఉల్లి మార్కెట్లో పర్యటించారు వైఎస్ రాజారెడ్డి. దీంతో రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.