ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న ప్రధాని మోదీ
ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 20, 2024 / 05:17 PM IST
