Home » Author »Naga Srinivasa Rao Poduri
Amit Shah – Chandrababu : జాతీయ రాజకీయాల్లో (National Politics) సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే రాజకీయ పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి పార్టీలు. నిన్నమొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పావులు కదిపితే.. ఇప్పుడు బీజేపీ (BJP) కూడా
టెక్కలిలో ఎన్నికల పోరు టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందనేది ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొడతారా? లేక.. ఆయన దూకుడుకి చెక్ పెట్టి.. వైసీపీ జెండా ఎగరేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.
Odisha Train Accident : కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది.
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడం, స్టాప్ లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఈ రైలును ప్రిఫర్ చేస్తారు.
ఎన్నికల ముందు రిలీజ్ చేయాల్సిన మ్యానిఫెస్టోని.. చంద్రబాబు ఏడాది ముందే ప్రజల్లోకి వదలడం, అందులో కురిపించిన హామీలపై ఏపీ మొత్తం చర్చ జరగడంతో.. వైసీపీకి ఇరకాటంలో పడేసినట్లయింది.
పార్టీ పెట్టడం కంటే ముందు.. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడం మీద ఫోకస్ పెట్టారు పెట్టారు పొంగులేటి, జూపల్లి.
బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రిది కావడంతో.. అందరి ఫోకస్ ఈ సెగ్మెంట్పైనే ఎక్కువగా ఉంది. ఇక.. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుల్లో ప్రశాంత్ రెడ్డి ఒకరవడం, జిల్లాకు చెందిన ఒకే ఒక్క మంత్రి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా �
తిరుమలకు ప్రతిరోజు వేలాది వాహనాలు వచ్చిపోతుంటాయి. కార్లు, ప్రైవేటు బస్సులు, టెంపోలు, జీపులు ఇలా పదివేల వరకు వాహనాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి.
దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాషాయ దళం. గతంతో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది.
యర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే.. పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు.