Sajjala Ramakrishna Reddy : వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు : సజ్జల
రాష్ట్రంలో ఇప్పటి వరకు 60శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో 100శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
- Thota Vamshi Kumar
- Published On : April 4, 2024 / 04:24 PM IST
