కరోనా వైరస్ వల్ల వందలమంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రతీఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పైనే దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ అందర్నీ వణికిస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అందుకోసం విటమిన్ C ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే?
1. ఆమ్లా:
ఈ పండ్డు తినడం వల్ల అనేక ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఇది శక్తవంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది మరియు నాడి వ్యవస్థ, రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతోంది. రోజుకు ఒక ఆమ్లా తినడం వల్ల విటమిన్ C శరీరానికి అందుతోంది.
2. కివి:
3. క్యాప్సికమ్:
రోజు ఒక కప్పు గ్రీన్ క్యాప్సికమ్ నుంచి 120 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చు. అలాగే వీటి నుంచి ఫైబర్ కూడా పొందవచ్చు. కాబట్టి తరచుగా వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.
4. బొప్పాయి:
5. జామకాయ:
6. నిమ్మకాయ: