Home » Author »Dharani sakinala
పిల్లలను సురక్షితంగా ఉంచడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. చిన్న పిల్లలను బయటకు తీసుకొచ్చినప్పుడు ఇంతకముందులా ఎత్తుకోకుండా.. బేబీ వాకర్లలో కూర్చోబెట్టుకుని బయటకు తీసుకొస్తున్నారు. అయితే అలా తీసుకుని వెళ్లగానే సరిపోదు. వారిపట్ల చాలా జాగ్రత్త�
ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇంటర్ పూర్�
కరోనా పాజిటీవ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకోలా కూడా తెలుసుకునే అవకాశం ఉంది… అదేంటంటే, ఎవరైనా దగ్గేటప్పుడు వచ్చే శబ్దాన్ని విశ్లేషించడం ద్వారా ఆ వ్యక్తి కొవిడ్తో బాధపడుతున్నాడా? �
మనం ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలంటే జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండాలి. జీర్ణవ్యవస్థ మంచిగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మనం తీసుకొన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోతే అసౌకర్యంగా ఉండటం మాత్రమే కాదు పొట్ట నిండుగా ఉన్నట�
Covid-19 కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు 30 శాతం సిలబస్ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు పంపించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఒప్పుకుంది. అలాగే MPC, BPC గ్రూపుల్ల�
షుగర్ ఆల్కహాల్స్ చక్కెర లేని ఆహారాలు.. జెమ్స్, క్యాండీస్, డార్క్ చాక్లెట్లు, కుకీల వంటి చిరుతిండి ఆహారాలతో అధిక కొవ్వు పెరుగుతోంది. అంతేకాదు అవి తినడం వల్ల ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణశయాంతర వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కూల్ డ్రింక్స్ లో
ఓ సారి తన చనిపోయిన బిడ్డను మోస్తూ 17 రోజులు గడిపిన ఓ ఓర్కా (తిమింగలాలలో ఓ జాతి) ఇప్పుడు మరోసారి తల్లి అయ్యింది. పరిశోధకులు J35 గా దానిని గుర్తించారు మరియు తహ్లెక్వా అని కూడా ఆ తిమింగలం పిలువబడుతుంది. ఓర్కా, దక్షిణ నివాస తిమింగలాలు యొక్క దుస్థితిక�
తన తల్లి తపన అందరికీ తెలియాలనుకున్నాడు. ఆమె పడ్డ కష్టం, చేసిన త్యాగాన్ని ఎన్నటికీ గుర్తుండిపోయేలా గౌరవించుకోవాలనుకున్నాడు. తన ఎదుగుదల కోసం ఆ తల్లి ఖర్చు చేసిన జీవితం, పస్తులున్న రోజులు అంద0రికీ గర్వంగా చెప్పాలనుకున్నాడు. విజయోత్సాహంతో ఉన్�
మన ఆరోగ్యాని కాపాడుకోవాలంటే మంచి ఫుడ్, ఫ్రూట్స్ మాత్రమే తింటే సరిపోదు.. ఈ పోటి ప్రపంచంలో మనం కనీసం మంచి నీటిని కూడా తాగడం మర్చిపోతున్నాం. దీని వల్ల మన ఆరోగ్యాన్ని మనకి తెలియకుండా కోల్పోతున్నాం. అందుకే ఇప్పుడైనా వాటర్ ఎక్కువగా తాగండి. నీటి వల్
మీరు సొంతంగా చిన్న వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం.దీనికి 5 కారణాలున్నాయి. 1. ప్రతిచోటా అపరిష్కృత అవసరాలు ప్రజలకు తమకు తెలియని అవసరాలను తీర్చగల కొన్ని ఉత్పత్తులు (స్మార్ట్ఫోన్ల వంటివి) ఉన్నాయి, చాలా విజయవంతమైన ఉత్పత్తులు ప్రజలు (అ�
ఏ వయసు వారికైనా ఇష్టమైన పౌష్టికాహారం రోజుకొక గుడ్డు. అందరికీ అందుబాటు ధరలో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది గుడ్డు మాత్రమే. ఇందులో విటమిన్ D, విటమిన్ b6, విటమిన్ b12, జింక్, రాగి మరియు ఇనుము అధికంగా ఉంటాయి. ఇక పెరుగుతున్న పిల్లలకు, గ
ఇకపై ఢిల్లీ నుంచి లండన్ కి బస్సులో కూడా వెళ్లవచ్చు. అవును ఇది నిజమే. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న “అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్” అనే ప్రైవేట్ టూరిస్ట్ కంపెనీ ఈ సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల వీసా ఏర్పాట్లను కూడా కంపెనీ చ�
74వ ఇండిపెండెన్స్ డే కు భారత్ సిద్ధమైంది. రేపటి పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై తొలిసారి ‘భారత స్వాతంత్య్ర పతాకా’న్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన “భికాజి రుస్తుం కామా”ను గుర్తు చేసుకు�
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వివిధ దేశాల్లోని పరిశోధన సంస్థలు చేస్తున్న ప్రకటనలతో ఆ వచ్చే వ్యాక్సిన్ జీవితకాలం ఎంత అనే విషయంలోనే ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. దాని శక్తి ఒక ఏడాదికే పరిమితమైనా ఆశ్చర్యపోనవసరంల�
కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో శ్రీధర్ అనే వ్యక్తి తన తల్లిని ఆయాసం సమస్యతో తీసుకెళ్తే… లోపలకి కూడా రానివ్వకుండానే ఓ జూ. డాక్టర్ ఎదుగావచ్చి ” మీరు హైపర్ రెస్పిరేటరీ స్కానింగ్ చేయించుకోవాలి అని చెప్పాడు. దీంతో శ్రీధర్ అసలు మా అమ్మ �
నందవరం మండల కేంద్రానికి చెందిన రాకేష్ గౌడ్ అనే వ్యక్తి హైదరాబాద్కు చెందిన అనూష ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిన 15 రోజులకే రాకేష్ ముఖం చాటేయడంతో బాధితురాలు అనూష శుక్రవారం ( ఆగస్ట్ 7, 2020)న భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. బా
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. ఇందులో మొత్తం 510 ఖాళీలు ఉన్నాయి. 510 ఖాళీలు ఉండగా అందులో స్టేట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ -10, యంగ్ ఫెలోస్ – 250, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన�
పంజాబ్ లో కలకలం రేపిన కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఆదివారం నాటికి మృతుల సంఖ్య 98మందికి చేరింది. ఈ నకిలీ మద్యం అమ్మిన ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇప్పటివరకు 25మందికి పైగా అరెస్టు చేశారు. హూచ్ విషాదం వెనుక ముగ్గురు మహిళలు కూడా
ప్రస్తుతం COVID-19 మహమ్మారి ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని మనకి తెలుసు. కానీ ఒక అధ్యయనంలో పరిశోధకులు మరో కొత్త విషయాన్ని నిర్ధారించారు. అదేంటంటే.. చెవుల ద్వారా కూడా వ్యాపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. చెవి లోపల వెనుక భాగంలో మె�
కరోనా వైరస్ వల్ల వందలమంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రతీఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు తీసుకో�
No trending news found.