-
Home » PM Modi
PM Modi
కాశీలోని బాబా విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
April 29, 2026 / 11:29 AM ISTకాశీలోని బాబా విశ్వనాథ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మోదీని డైరెక్ట్గా కలుస్తా.. రాజ్యసభ ఎంపీ.. పాలిటిక్స్ లోకి మంచు లక్ష్మి.. కామెంట్స్ వైరల్..
April 28, 2026 / 12:43 PM ISTతాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాలిటిక్స్ లోకి తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Manchu Lakshmi)
పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్న పీఎం నరేంద్ర మోదీ.. ఫొటోలు..
April 28, 2026 / 10:03 AM ISTPM Modi Plays Football in Sikkim: పీఎం నరేంద్ర మోదీ సిక్కిం పర్యటనలో భాగంగా అక్కడ స్కూల్ పిల్లలతో సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
డీలిమిటేషన్కు బ్రేక్.. సీట్ల విభజన ఆగిపోవడం దక్షిణాదికి ప్లస్సా, మైనస్సా?
April 19, 2026 / 07:00 AM ISTవ్యూహంతోనే మోదీ దూకుడును అడ్డుకున్నామని..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని అంటోంది కాంగ్రెస్. ప్రస్తుత ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే, తెలంగాణ గొంతు పార్లమెంట్లో నొక్కేయబడుతుందని..అందుకే తాము పోరాడి మరీ బీజేపీ వెనకడుగు వేసేలా చేశామని చెప్పుకుంటోంది హస్తం పార్టీ.
భారత మహిళల కలలను ధ్వంసం చేశారు, వారికి తప్పకుండా శిక్ష పడుతుంది- విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్
April 18, 2026 / 08:55 PM ISTరిజర్వేషన్ల కోసం ఎందరో మహిళలు పోరాటం చేశారని గుర్తు చేశారు. మహిళా బిల్లు క్రెడిట్ ను తీసుకోవాలని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రధాని మోదీ వాపోయారు.
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. సర్వత్రా ఉత్కంఠ
April 18, 2026 / 04:41 PM ISTమహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలు పెద్ద తప్పు చేశాయని మండిపడ్డారు. ఈ విషయంలో వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
దేశ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం, మహిళా బిల్లును వ్యతిరేకిస్తే సుదీర్ఘ కాలం శిక్షను అనుభవిస్తారు- ప్రధాని మోదీ
April 16, 2026 / 04:45 PM IST30ఏళ్ల ముందు ఆమోదం పొందాల్సిన బిల్లు.. ఇప్పుడు సభ ముందుకు వచ్చిందన్నారు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదని, ప్రజల కోసం తెచ్చిన బిల్లు అని మోదీ అన్నారు.
ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏయే అంశాలపై చర్చించారంటే
April 14, 2026 / 09:24 PM ISTఅమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత మోదీ, ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.
డీలిమిటేషన్ మంటలు.. మాకు అన్యాయం చేయొద్దు అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
April 14, 2026 / 07:49 PM ISTఅన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్.
రాజకీయ కుట్రలో భాగమే, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం- డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
April 13, 2026 / 05:57 PM ISTడీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ అంతరం దేశ మనుగడకు మంచిది కాదు.