Home » PM Modi
PM Modi: సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మోదీ ముఖాముఖి తేల్చుకోబోతున్నారా? తొందరలోనే ఈ టారిఫ్ వార్ కి బ్రేక్ వేయబోతున్నారా? అవుననే అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ లో జరిగి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకానున్న ప్రధాని మోదీ అక�
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు ట్రంప్ టారిఫ్ విధించినా భారత్ మాత్రం రష్యాతో దోస్తీని బలోపేతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
అమెరికా నుంచి పాకిస్థాన్కు అందుతున్న ఆర్థిక సాయం అంచనాల కంటే ఎక్కువగా ఉంది. గతంలో హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు పాకిస్థాన్కు మంజూరవుతున్నాయి.
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
మేము కలిస్తే మీరు మటాష్..!
సరిగ్గా ఆ తేదీకి రెండు రోజుల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
సోషల్ మీడియా ప్రశంసలతో నిండిపోయింది. లింగంతో సంబంధం లేకుండా సంకల్పం, క్రమశిక్షణ, నైపుణ్యం ఉంటే ఏమైనా సాధించగలరు అనే దానికి శక్తివంతమైన..
ఈ గడువుకు ముందు మినహాయింపుల కొనసాగింపుపై లేదా ఉపసంహరణపై నిర్ణయం తీసుకునేందుకు వాషింగ్టన్లో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అమెరికా ట్రేడ్ ఎక్స్పాంషన్ చట్టం సెక్షన్ 232 కింద జరుగుతుంది.
ఎన్సీడీసీ కార్యనిర్వాహక సంస్థగా వ్యవహరిస్తుంది. ఇది రుణాల పంపిణీ, పర్యవేక్షణ, అమలు, ఫాలో-అప్, రికవరీ బాధ్యతలు వహిస్తుంది. ఇది నేరుగా అర్హత ఉన్న సహకార సంఘాలకు లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు ఇస్తుంది.
"మనం అమెరికాతో సానుకూలంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోతే ఇతర మార్కెట్ల వైపు వెళ్లాలి. మనదేశం చైనాలా ఎగుమతులపై ఆధారపడదు. మన దేశంలో బలమైన అంతర్గత మార్కెట్ ఉంది. ఒప్పందం సాధ్యపడకపోతే, వెనక్కి తగ్గాల్సి వస్తుంది” అన్నారు.