Home » PM Modi
ప్రముఖ నటుడు రామ్ చరణ్, తన సతీమణి ఉపాసనతో పాటు అనిల్ కామినేనితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ అరుదైన భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. | Ram Charan, Upasana Meet Pm Modi to Celebrate Success of Archery Premier League
ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల పట్ల మక్కువ ప్రపంచవ్యాప్తంగా విలు విద్య వారసత్వాన్ని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మాకు సహాయపడుతుంది.
Darjeeling Landslides డార్జిలింగ్ కొండలలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి.
రాయలసీమకు నీళ్లు, నిధులు అంటూ చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా సీమ సెంట్రిక్గా.. ప్రత్యేకంగా కడపలో పర్యటిస్తూ క్యాడర్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ ఐక్యత, సామాజిక సామరస్యానికి ఎదురవుతున్న ముప్పుల గురించి ఆయన హెచ్చరించారు.
క్రీడల్లోకి యుద్ధాన్ని లాగుతున్న పాకిస్థాన్ తిరిగి ఆ నిందను భారత్పైనే వేసే ప్రయత్నాలు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారత జెట్లు కూలాయంటూ సంజ్ఞలు చేస్తూ మైదానంలో సెలబ్రేట్ చేసుకుని పైశాచిక ఆనందం పొందిన పాక్ ప్లేయర్లకు.. ప్రధాని మోదీ..
ఊహించని విధంగా ర్యాలీకి 50వేల మందికిపైగా జనం వచ్చినట్లు సమాచారం. పరిమితికి మించి జనం రావడంతో..
"వేంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పని చేస్తాను" అని తెలిపారు.
PM Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానున్నాయి. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన సాగనుంది.