Home » PM Modi
PM Modi : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ వేదికగా పాకిస్తాన్ మరో కుట్రకు సిద్ధమవుతోందా? బంగ్లాలో ఐఎస్ఐ సెంటర్ భారత్కు ప్రమాదమేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచానికి ప్రమాదకరంగా మారింది. భారత్ దూకుడును తట్టుకోలేక కాళ్ళ�
ప్రధాని నరేంద్ర మోదీని హత్యా చేయడానికి భారీ కుట్ర జరిగిందా? అందులో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) ప్రమేయం ఉందా? ఆ కుట్రను భారత్, రష్యా దేశాలు కలిసి భగ్నం చేశాయా? — ఇవే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ స
ఆగస్టు 31న బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ అర్వెల్లె జాక్సన్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు.
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న
మోదీ ప్రభుత్వాన్ని నడపటమే కాదు.. భావి తరాలకు బాట వేస్తున్నారని కీర్తించారు.
2038 నాటికి ప్రపంచంలో భారత్ రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
భారత ప్రధాని మోదీ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబదేవి ఆలయానికి చేరుకున్న ప్రధానికి అర్చకులు, దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు
అసలు పాములు అక్కడికి ఎలా వచ్చాయి? ఇంకో పాము ఎక్కడుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది.
రెండు కారిడార్లలో సుమారు 21వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సుమారు లక్ష మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొంది.