Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై సినీ ప్రముఖుల స్పందన.. ఎన్టీఆర్, అనుష్క, సల్మాన్..

రైలు ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Odisha Train Accident :  ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 240కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ ప్రమాదంలో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతులు, క్షతగాత్రులు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంది. ఈ రైలు ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు