Home » Author »Saketh 10tv
నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయన పాత ఫొటోలు వైరల్ గా మారాయి. పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నేడు ప్రభాస్ బర్త్ డే కావడంతో ప్రభాస్ చెల్లి, కృష్ణం రాజు పెద్ద కూతురు ప్రసీద ప్రభాస్ తో గతంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు సందీప్ చెప్పాడు. (Spirit)
రీసెంట్ గా సుందరకాండ, భైరవం రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు నారా రోహిత్.(Nara Rohith)
రేపు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు. (Prabhas Hanu)
తాజాగా మరోసారి దీనిపై వివరణ ఇస్తూ రాజేష్ దండా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసారు. (Rajesh Danda)
జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీక్ తన భార్యతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోగా పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
అసలు వీళ్లిద్దరి కాంబినేషన్ ని ఎవరూ ఊహించలేరు. కానీ ఒకానొక సమయంలో వీరిద్దరూ కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చిందట.(Trivikram Balakrishna)
మన సెలబ్రిటీలు కూడా చాలా మంది అయ్యప్ప మాల వేసుకుంటారని తెలిసిందే. హీరో వరుణ్ సందేశ్ కూడా కుదిరినప్పుడల్లా మాల వేసుకుంటారు. తాజాగా ఈ సంవత్సరం వరుణ్ సందేశ్ అయ్యప్ప మాల వేసుకొని ఆలయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి తెలిపింది. (Mamitha Baiju)
తాజాగా స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కన్నడ హీరోకు అడ్వాన్స్ ఇచ్చారట. (Allu Aravind)
శివాని బేసిగ్ గా సింగర్. సింగర్ నుంచి అనుకోకుండా నటనలోకి వచ్చింది. (Shivani Nagaram)
ఒకప్పటి హీరోయిన్ లయ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నటుడు శివాజితో ఓ సినిమాలో నటిస్తుండగా లయ బర్త్ డే సెలబ్రేషన్స్ ని శివాజీ, ఆ మూవీ యూనిట్ నిర్వహించారు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ
తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా బైసన్ మూవీ యూనిట్ తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించారు.(Bison Movie)
హీరోయిన్ ప్రియాంకచోప్రా తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ లో దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల తెలుగులో కొన్ని రోజుల క్రితం ఓ కామెడీ సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించారు. (Raviteja)
రష్మిక మందన్న నటించిన మొదటి హారర్ కామెడీ సినిమా థామా అక్టోబర్ 21న రిలీజయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక.
అల్లు అర్జున్ తో ప్రస్తుతం సినిమా తీస్తున్న డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన యాడ్ కి ఏకంగా 150 కోట్లు ఖర్చుపెట్టాడట. (Atlee)
బాలీవుడ్ జంట రణవీర్ సింగ్ - దీపికా పదుకోన్ తాజాగా దీపావళి సందర్భంగా మొదటిసారి తమ కూతురు దువా ఫేస్ ని రివీల్ చేస్తూ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఈ సినిమా తీసిన డైరెక్టర్ సుజీత్ కి ఫ్యాన్స్ గుడి కట్టేస్తాం అని కూడా అన్నారు. ఆ రేంజ్ లో సినిమా మెప్పించింది.(Sujeeth)