AAP: పంజాబ్లో మాట నిలబెట్టుకున్న ఆప్.. జులై నుంచి ఉచిత విద్యుత్
అధికార ప్రభుత్వమైన ఆప్ లేటెస్ట్గా కీలక అనౌన్స్మెంట్ చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఇంటి అవసరాల కోసం జులై 1నుంచి 300యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
- Subhan Ali Shaik
- Updated on- April 17, 2022 / 06:46 PM IST
Punjab Assembly Polls
AAP: అధికార ప్రభుత్వమైన ఆప్ లేటెస్ట్గా కీలక అనౌన్స్మెంట్ చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఇంటి అవసరాల కోసం జులై 1నుంచి 300యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఉచిత విద్యుత్ ఇస్తామంటూ వాగ్దానం చేసింది.
కొద్ది రోజుల క్రితం, ఆప్ అధికార ప్రతినిధి మల్వీందర్ సింగ్ కంగ్ మాట్లాడుతూ.. పంజాబ్ ప్రభుత్వం 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు బ్లూ ప్రింట్ రెడీ చేసిందని చెప్పారు.
