మూడు ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదం 

  • Publish Date - May 10, 2019 / 05:03 AM IST

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.    ఉత్తర 24 పరగణాల జిల్లాలో బైరక్ పూర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం (మే 9,2019) రాత్రి బరక్ పురాలోని బిల్కుండా గ్రామ పంచాయితీలోని ఓ ఫ్యాక్టరీలో  చెలరేగాయి. ఆ మంటలు మరో రెండు ఫ్యాక్టరీలకు  వ్యాపించాయి. ఈ ప్రమాదంపై ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలకు ఆర్పారు. కాగా ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.