Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి సందర్భంగా జమ్ము కశ్మీర్ లో పర్యటిస్తున్నారు. నౌషెరాలో సైనిక అమర వీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. సైనికులతో కలిసి వేడుక జరుపుకున్నారు. అక్కడ సభలో సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.