Tejaswini Vygha : కొడుకుతో కలిసి కంచిలో ఆలయాలు సందర్శిస్తున్న దిల్ రాజు భార్య.. ఫొటోలు..
టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని తాజాగా తన కొడుకుతో కలిసి తమిళనాడులోని కంచిలో పలు ఆలయాలను సందర్శించింది. ఈ ట్రిప్ కి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- May 8, 2026 / 09:08 PM IST
Tejaswini Vygha
