మహా కుంభమేళాలో కేజీఎఫ్ హీరోయిన్.. గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకొని.. తండ్రితో కలిసి..

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన తండ్రితో కలిసి వెళ్ళింది. తనని ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకొని తిరుగుతుంది.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14