Chiranjeevi : పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైర‌ల్‌

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖులు, చిరంజీవి కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు