ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తాజాగా వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
2/4
అన్నా లెజినోవా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం ఆలయ స్నపన మండపంలో అర్చకులు మహదాశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
3/4
అన్నా లెజినోవా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వరంగల్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.