Nalgonda : ఆపరేషన్ తర్వాత దూది, వేస్ట్క్లాత్ను మహిళ కడుపులోనే పెట్టి కుట్టేసిన డాక్టర్లు
జ్యోతి అనే మహిళకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన డాక్టర్లు కడుపులోనే దూది, వేస్ట్ క్లాత్ వదిలేశారు. దీంతో మూడు రోజుల పాటు జ్యోతి నరకం అనుభవించింది.
- bheemraj
- Published On : May 8, 2022 / 05:20 PM IST
Doctor Neglect
Nalgonda Government Hospital : ఇంత నిర్లక్ష్యమా..? మహిళ కడుపులో దూదిపెట్టి కుట్టేస్తారా..? ఇదేంటని అడిగితే బతికే ఉంది కదా అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారా..? ఎంత దారుణం..? నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన జరిగింది.
Dog Vaccine for Corona : కరోనా టీకాకు బదులు కుక్కల వ్యాక్సిన్ వేసిన డాక్టర్లు..!
జ్యోతి అనే మహిళకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన డాక్టర్లు కడుపులోనే దూది, వేస్ట్ క్లాత్ వదిలేశారు. దీంతో మూడు రోజుల పాటు జ్యోతి నరకం అనుభవించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
