Home » Author »bheemraj
తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించి, సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
భారత్ లోనూ కరోనా కలవరం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి.
కేజీహెచ్, విమ్స్లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పారు.
సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డి విధానాలను యష్ ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియాలో యష్ పోస్టులు పెట్టాడు.
అటవీ ప్రాంతంలో మోర్టార్ షెల్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వ రాచరిక పాలనకు ముగింపు పలికామో అదేవిధంగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం పాలన ముగింపుకు నాంది ఈ నిరసన కార్యక్రమం అని అన్నారు.
దేశంలో గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణలో కాంగ్రెస్ కాకా ఫ్యామిలీ అలా అని అన్నారు. సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న ఈ సంస్థకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ను తగలబెట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కరపత్రాలు వదిలారు.
సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను రాజకీయంగా అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు.
చలికి విశాఖ మన్యం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న ఈ సీజన్లోనే అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ఏపీ ఓటర్ల జాబితా తయారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
ప్రాణాలతో భయంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది... Hyderabad Fire Breaks Out
ఎదురురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ పూర్తైంది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కొత్త చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నికైయ్యారు. పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
అందరూ జైలుకెళ్తారు..!
విద్యుత్ రంగ అవకతవకలపై వాస్తవాలు వెలికితీస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు.