Home » Author »bheemraj
ఇసుక క్వారీలే లేని ఇల్లందు నియోజకవర్గంలో ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా మొత్తం పదవితో తిరుగుతున్న వారు ఎవరో గ్రహించాలన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూనేవున్నాయి. ఊహించని రీతిలో నిందితులు బయటపడుతున్నారు.
కుటుంబ సభ్యులకు తెలియకుండా తండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు.
తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా రెజ్లర్లు ఏదైనా నేరం చేశారా? అని నిలదీశారు. పోలీసులు, వ్యవస్థ తమను నేరస్థులలా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా... మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు.
దేశవ్యాప్తంగా 500 పైగా భారీ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రిపోర్ట్ కార్డుతో ప్రజల ముందుకు, మీడియా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు.
ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం మన సంస్కారం ఆలోచన సంప్రదాయం అని అన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలన మన గర్వాన్ని మన నుండి దొంగిలించిందని పేర్కొన్నారు.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని తెలిపింది.