-
-
Home » Author »bheemraj
-
Bheemraj
Author- 10TV Teluguతక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లాలి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి
తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించి, సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
భారత్ లోనూ కరోనా కలవరం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి.
ఏపీలో కరోనా కలకలం.. విశాఖలో మూడు కేసులు నమోదు
కేజీహెచ్, విమ్స్లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కర్ణాటకలో హిజాబ్ పై నిషేధం ఎత్తివేత.. మహిళలు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చన్న సీఎం సిద్దరామయ్య
మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పారు.
ఎన్ఆర్ఐ యశస్విని అరెస్టు చేసి, గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలింపు.. విడిచి పెట్టాలని టీడీపీ నేతలు ఆందోళన
సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డి విధానాలను యష్ ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియాలో యష్ పోస్టులు పెట్టాడు.
జమ్మూ కాశ్మీర్లో పేలుడు.. ఒకరి మృతి
అటవీ ప్రాంతంలో మోర్టార్ షెల్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఎన్డీఏ పదేళ్ల పాలనలో అనుభవించింది చాలు.. శ్రీరాముడితో మీకు పోలికా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వ రాచరిక పాలనకు ముగింపు పలికామో అదేవిధంగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం పాలన ముగింపుకు నాంది ఈ నిరసన కార్యక్రమం అని అన్నారు.
వివేక్, వినోద్.. రామాయణంలో లవకుశుల్లా అనిపిస్తారు : సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణలో కాంగ్రెస్ కాకా ఫ్యామిలీ అలా అని అన్నారు. సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న ఈ సంస్థకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. దేశవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ను తగలబెట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కరపత్రాలు వదిలారు.
తిరుమలకు 35 మంది జడ్జీలతో పాటు మంత్రులు, ఎమ్మేల్యేలు.. వసతి గదుల కోసం టీటీడీపై పెరుగుతున్నఒత్తిడి
సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
లేటెస్ట్ అప్డేట్స్
- రంజాన్ పర్వదినం 2030లో రెండు సార్లు వస్తుందా..! ఎందుకలా.. ఏదైనా విపత్తుకు సంకేతమా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..
- జబర్దస్త్ వర్ష జబర్దస్త్ అందాలు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
- బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ కీలక కామెంట్స్.. భారత్-పాక్ మ్యాచ్పై కౌంటర్
- గ్రీన్ కలర్ డ్రెస్సులో, ట్రెడిషనల్ లుక్ లో.. ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫొటోస్
- విజృంభించిన బౌలర్లు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 123
- మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- సీజ్ ది షిప్స్... రూల్స్ ఆర్ రూల్స్
- విశాఖ తీరంలో ఐఎఫ్ఆర్ వేడుకలు.. సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్ .. ఫొటోలు వైరల్
- దారి తప్పిన బంగ్లా.. రూట్ మార్చు
- ఎన్టీఆర్ పుణ్యమా అని.. దేవర బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా.. దానికి ప్లాప్ డైరెక్టరే దొరికాడా!
- జబర్దస్త్ వర్ష జబర్దస్త్ అందాలు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
- గ్రీన్ కలర్ డ్రెస్సులో, ట్రెడిషనల్ లుక్ లో.. ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫొటోస్
- మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- సీజ్ ది షిప్స్... రూల్స్ ఆర్ రూల్స్
- విశాఖ తీరంలో ఐఎఫ్ఆర్ వేడుకలు.. సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్ .. ఫొటోలు వైరల్
- దారి తప్పిన బంగ్లా.. రూట్ మార్చు
- బంగారం కొనేవారికి భారీ గుడ్న్యూస్.. అమెరికా దెబ్బతో ధర ఢమాల్.. తులం రేటు ఎంతంటే?
- నిలవే మూవీ సక్సెస్ మీట్.. ఫొటోలు వైరల్