Keerthy Suresh: ఎస్వీపీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెస్మరైజ్ చేసిన కీర్తి
సూపర్ స్టార్ మహేష్ తో కీర్తి సురేష్ కలిసి నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీర్తి శారీలో మెస్మరైజ్ చేసింది.