Home » Author »Naresh Mannam
వేరే భాషల్లో కూడా ఐటమ్ సాంగ్స్ తో పాపులర్ అవ్వొచ్చు. ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఇక ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ లో దాదాపు సగం పైగా ఒక ఐటెం సాంగ్ కి తీసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు.
ఊర మాస్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను టాలీవుడ్ ఊరిస్తోంది. మాస్ జపం చేస్తూ స్టార్స్ సూపర్ హిట్ కొడుతున్నారు. మాస్ మ్యానరిజంతో అదరగొడుతున్న హీరోలకు కలెక్షన్ల పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడదే కల్డ్ అండ్ కిక్ తో సెట్స్ పై చాలా సినిమాలే సందడ�
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ కి స్పెషల్ సాంగ్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అనేది వాళ్ల వర్షన్. అలాగే మొదటి నుంచి ఐటమ్ సాంగ్ కోసం స్పెషల్ హీరోయిన్నో లేదంటే మాంచి మాస్ మసాలా బీ�
మరాఠీ చిత్రం సైరత్ పంజాబీ రీమేక్తో సినీ ఇండ్రీస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్పుత్. తెలుగులో ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూ�
ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్ అని స్టైల్ గా పిలుచుకునే ఐటమ్ సాంగ్. ఈమధ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చెయ్య
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవర్ స్టార్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. క్రిష్ హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా చేస్తారా.. లేక సముద్రఖని తో రీమేక్ చేస్తారా అనే డౌట్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయ్యింది.
హాట్ బ్యూటీ షామా సికందర్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియా వాల్స్ చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. ప్రస్తుతం తమిళ, మలయాళీ సినిమాలతో బిజీగా ఉన్న పార్వతి నాయర్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోగా సోషల్ మీడియాలో మాత్రం దగ్గరైపోయింది.
దాదాపు 30 ఏళ్లకు పైగా వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత టాప్ గన్ కి సీక్వెల్ గా వస్తోన్న మూవీ టాప్ గన్ మెవరిక్.. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమా ప్రీమియర్ ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.
అను ఇమ్మాన్యుయెల్ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తన హాట్ హాట్ అందాలతో నెట్టింట మంట పెడుతుంది. ఎద అందాలను ఆరబోస్తూ నేను చాలా హాట్ గురూ అని నిరూపిస్తుంది.
నాగిని సీరియల్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురభి జ్యోతి తాజాగా చీరకట్టులో మోడ్రన్ లుక్ లో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలలో తన అందాలతో సురభి అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక, ఫ్యాన్స్ కు ఫస్ట్ బర్త్ డే ట్రీట్ ఆ రేంజ్ లోనే ఇచ్చారు. ఏకంగా రెండు పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. రెండూ ఊరమాస్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇంత వరకూ బాగానే ఉంది. కాని, ఈ సినిమాల్లో ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వచ్చిన ఆచార్య ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఆచార్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హిట్టుతో రివెంజ్ తీర్చుకోవాలని ఆరాటపడు
సినీ పరిశ్రమలో కథానాయకుడు అంటే ఉండే క్రేజే వేరు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగటివ్ రోల్ ఇవన్నీ ఒకెత్తు కానీ హీరోకు ఉండే జీల్ వేరేగా ఉంటుంది. అందుకే నటుడిగా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు, సీరియల్స్, యాంకర్ల గుర్తింపు తెచ్చుకు�
పెద్ద హీరోలు లైన్ లో లేకపోయినా సరే.. చిన్న హీరోలు తంటాలు పడుతున్నారు. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు వెయిట్ చేసి చేసి.. ఇప్పుడు వద్దామనుకుంటోన్న లో బడ్జెట్ సినిమాలకు.. మళ్లీ అలాంటి సినిమాలే పోటీగా మారుతున్నాయి.
బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ రాబోయే రోజులు మావే అంటోంది. బాలీవుడ్ లో మళ్లీ సక్సెస్ టూర్ చేస్తామంటోంది. ముంబై సూపర్ స్టార్స్ పెద్ద సినిమాలన్నీ తన చేతిలోనే ఉంచుకున్న ఆ నిర్మాణ సంస్థ.. ఆ ప్రాజెక్టులతో పాన్ ఇండియా పన్నాగాలను అమలు చేయనుంది.
ప్రేక్షకులు ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా తయారయ్యారు. పెరిగిన టికెట్ రేట్ కూడా వాళ్లని ఎక్కువగానే భయపెడుతోంది. చిన్న సినిమాకెళ్లాలన్నా పెద్ద రేట్ ఆడియెన్స్ కి అడ్డంకిగా మారుతోంది. దీంతో జనం థియేటర్స్ కి రాక చాలా సినిమాలే నష్టపోతున్నాయి.
అప్పుడు.. ఇప్పుడు అన్నారు కానీ ఇంతవరకు షురూ చేయలేదు. కానీ సమ్మర్ తర్వాత ఇక ఆగే ప్రసక్తే లేదంటున్నారు. అవును.. ఫ్యాన్స్ ఫుల్ గా వెయిట్ చేస్తోన్న క్రేజీ కాంబినేషన్స్ కొన్ని పట్టాలెక్కేందుకు ముహూర్తం పెట్టేసుకున్నాయి.
వరుస ఫ్లాప్లతో నిరాశలో ఉన్న మ్యాచో స్టార్ గోపిచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలని పంతంతో ఉన్నాడు. 'పక్కా కమర్షియల్' మూవీతో ఆడియన్స్ మెప్పు పొందేందుకు సరికొత్తగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.
చాలా కాలం తర్వాత కమలహాసన్ చేస్తున్న సినిమా విక్రమ్.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. విక్రమ్ ట్రయిలర్ ఒక్కో భాషలో ఒక్కో రోజు రిలీజ్ చేసి, ప్రమోషన్ హీట్ పెంచుతున్నారు మేకర్స్.