Telugu » Latest News
కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళతో సహా ముగ్గురు మరణించారు.
శాకుంతలం సినిమాతో అల్లు అర్హ వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని అందరికి తెలిసిందే. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ శకుంతల తనయుడు భరతుడి క్యారెక్టర్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద ఎంట్రీ ఇచ్చి బన్నీ
భారత్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,823 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు నెలల తరువాత దేశంలో ఈ స్థాయిలో రోజువారి కొత్త పాజిటి
‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ఓపెనింగ్ కి అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు కూడా విచ్చేసి సందడి చేశారు.
తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ఇన్స్టాగ్రమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో కూడా స్టార్స్ రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోలు, స్టార్స్ ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు.
ఐపీఎల్ సీజన్ తన తొలి మ్యాచ్లో ఓడిపోవటం ముంబై ఇండియన్స్ జట్టుకు ఆనవాయితీగా మారింది. 2013 నుంచి ప్రతీయేటా ఈ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లోనూ ఓడిపోయి.. ఐపీఎల్ సీజన
సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అనే అంటూ ఉంటారు. ఇటీవల అనసూయ మరోసారి ట్రోలింగ్స్ కి సంబంధించిన ఓ పోస్ట్ చేయగా దానికి కూడా నెటిజన్లు, ట్రోలర్స్ రిప్లై ఇస్తూ మరో సారి ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా విరూపాక్ష క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనే ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో సినిమాలో నటించిన మెయిన్ క్యారెక్టర్స్ అందరిని పరిచయం చేశారు. ఈ ఈవెంట్ లో వాళ్లంతా సినిమాలో నటించిన గెటప్స్ వేసుకొని రావడం విశేషం.
Viral Video : ఆ యువతి డ్రెస్సింగ్ స్టైల్ చూసి అంతా అవాక్కయ్యారు. ఇంత పొట్టి పొట్టి దుస్తులతో.. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని..
Viral Video : మహిళలతో గొడవపడ్డ వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. పెరుగు డబ్బా చేతిలోకి తీసుకున్నాడు. మహిళల నెత్తి మీద పెరుగు పోసేశాడు.