Telugu » Latest News
టీఆర్ఎస్ పార్టీకి చెందిన బడంగ్పేట మేయర్ పారిజాత మరికొందరు టీఆర్ఎస్ నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీజేపీకి టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము బీజేపీకి ఉందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేను టచ్ చేసి చూడండీ.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి స్మార్ట్ వాచ్ సిరీస్ 8 వస్తోంది. ఈ సరికొత్త మోడ్రాన్ స్మార్ట్ వాచ్లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయట..
సోమవారం జరిగిన బల పరీక్షలో షిండే విజయం సాధించారు. దీంతో షిండే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో పాలన సాగించనుంది. ఈ నేపథ్యంలో మొన్నటివరకు అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎమ్వీఏ) ప్రతిపక్షంగా మారింది. దీంతో కొత్త ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సి వచ
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మూడు కిలోల బంగారు ఆభరణాలు, భారీగా నగదు దోచుకెళ్లారు దొంగలు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేసి ఆ
అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ టారిఫ్లు, విద్యుత్ కో
దుబాయ్ నుంచి ఇండియా వచ్చి ముంబై విమనాశ్రయం బయట కిడ్నాప్ కు గురైన తెలంగాణకు చెందిన శంకరయ్య కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది.
మోటరోలా కంపెనీ Moto G సిరీస్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Moto G42 స్మార్ట్ ఫోన్. రూ. 15వేల లోపు కొత్త స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఎప్పుడూ కూల్ గా ఉండే స్టాలిన్ తాజాగా ఆగ్రహంతో ఊగిపోయారు.