Telugu » Latest News
దేశవ్యాప్తంగా ఇందన ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
: గాయకుడు సిద్ధూ మూస్వాలా హంతకులు ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్ధూను హత్యచేసిన తరువాత వారు కారులో వెళ్తూ తుపాకులు ఊపుతూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.
రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో, దూరంగా పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయమైంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అంబులెన్స్ రప్పించి, ఆమెను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OnePlus భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. OnePlus TV 50-అంగుళాల Y1S ప్రోని 4K డిస్ప్లేతో కొత్త స్మార్ట్ టీవీగా ప్రవేశపెట్టింది.
ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. రోజుకు సగటున 3లక్షల కేసులు రికార్డు అవుతున్నాయని, ఫిఫ్త్ వేవ్ మొదలైపోయినట్లు..
శివసేన పార్టీని అంతం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. మేం మీకు భయపడం. మీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి. అక్కడ తేల్చుకుందాం. మీ దమ్మెంతో.. మా దమ్మెంతో తేలుతుంది.. అంటూ బీజేపీ అధిష్టానానికి శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠా
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత జూలై 15-30 వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. తాజా నియామకాల ద్వారా మూడు వేల మంది మహిళా నేవీ సిబ్బందిని ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా ఎంపిక చేస్తారు. వీరిని ఈ ఏడాదే సర్వీసులోకి తీసుకుంటారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సోమవారం చిరు లుక్ ను, గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
జీతాలతోపాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. నిజానికి దేశంలో అతి తక్కువ జీతం తీసుకుంటోంది ఢిల్లీ ఎమ్మెల్యేలే. దాదాపు పదకొండేళ్లుగా అక్కడి అసెంబ్లీలో జీతాలు పెంచలేదు. ఈ కొత్త బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పటికీ, అమల్లోకి రావాలంటే రాష్ట్రపత
బర్మింగ్ హామ్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది.