Telugu » Latest News
నపూర్ శర్మ.. దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు. ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రవి అనే డ్రైవర్ తన క్యాబ్తో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం డ్రైవర్ రవి ఓటీపీ చెప్పాల్సిందిగా కోరాడు. అయితే, ఉమేందర్ ఓటీపీ చెప్పేలోపే పిల్లలు కార్లోకి ఎక్కేశారు.
అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని మొదట గుర్తించింది ఒక ముస్లిం వ్యక్తి అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత..జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
పైనుంచి చేపలు కింద పడటం ఒక ఆశ్చర్యం కలిగించే అంశం అయితే, అవి చూడటానికి చాలా భయంకరంగా ఉండటం మరో ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చేపలు వింత ఆకారంలో ఉన్నాయి. చూడటానికి భయానకంగా ఉన్నాయి.
వన్ ప్లస్ నుంచి Nord సిరీస్ 2T 5G ఫోన్ సేల్ మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం జూలై 5 నుంచి భారత మార్కెట్లో సేల్ అందుబాటులో ఉండనుంది.
ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేదా ప్రయారిటీ ల్యాండింగ్ కాదని, నార్మల్ ల్యాండింగే అని స్పైస్జెట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికుల్ని కరాచీ నుంచి త
‘ఉప్పెన’ సినిమాతో తెలుగునాట బేబమ్మగా ఇంట్రొడ్యూస్ అయిన బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమాతోనే కుర్రకారు మనసుల్ని దోచేయడంలో అదిరిపోయే సక్సెస్ సాధించింది....
‘నాన్నా నువ్వే నా హీరో.. నా బ్యాక్ బోన్ నువ్వే.. త్వరగా కోలుకో నాన్నా’ అంటూ.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య తన ట్విటర్ ఖాతాలో భావోద్వేగ పోస్టు చేశారు. లాలూ ప్రసాద్ యావ్ ప్రస్తుతం ఆస్పత్రిల
కోల్కతాకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు ఇటీవల వివాహం చేసుకున్నారు. జూలై 3న ఆదివారం జరిగిన పెండ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మల వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం ఉంది. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢ మాసంలో అత్తా,కోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్ధం.