Telugu » Latest News
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్తాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్ లాల్ హత్య కేసు విచారణలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో హైదరాబాద్ లింకు బయటపడింది. ఆ దిశగా ఎన్ఐఏ విచారణ చేస్తోంది.
ఇంగ్లండ్-భారత్ మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు ముగిసింది. ఈ టెస్టు మ్యాచ్ అనంతరం ICC టెస్ట్ ర్యాంకింగ్స్లో అనేక మార్పులు జరిగాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
గత మూడు రోజులుగా భారీ వర్షం కారణంగా లోయ మధ్యలో చిక్కుకుపోయిన దూడను మలంగ్గడ్ కొండకు చెందిన యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు.
దేశంలో సరిపడా వంట నూనెల ఉత్పత్తి జరగడం లేదు. మన దేశ అవసరాల్లో దాదాపు 60 శాతం వంట నూనెల్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో మన దేశంలో కూడా ధరలు అందుబాటులో లేకుండా ప
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 55 శాతం మార్కులతో ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యునికేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
టెక్నికల్, హ్యుమన్ రిసోర్స్, ఫైనాన్స్, లీగల్, మెడికల్ , ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు ఆఖరు తేదిగా జులై 28, 2022 ను నిర్ణయించారు.
అదిరే ఫీచర్లతో WWDCలో లాంచ్ చేసిన ఆపిల్ మ్యాక్ బుక్ ఇండియాకు వస్తోంది. ఈ MacBook Air M2 ప్రీ-ఆర్డర్లు జూలై 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
గుజరాత్, పోరుబందర్ సముద్ర తీర ప్రాంతానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో ఎమ్టీ గ్లోబల్ కింగ్ అనే వాణిజ్య నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ‘ద ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐజీసీ)’ నౌకలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టింది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పరదేశీ పురా ప్రాంతంలో ఒక పెళ్లి వేడుక అంగరంగ వైభంగా జరిగింది. బరాత్ ప్రారంభమైంది. రోడ్డుమీద పెళ్లి కూతురు వాహనంలో వెళ్తుంది. పక్కనే బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నడుచుకుంటూ, కొందరు డ్యాన్సులు చేస