Telugu » Latest News
స్టార్టప్లు ప్రారంభించాలనుకుంటోన్న వారికి గూగుల్ ఓ గుడ్న్యూస్ చెప్పింది. స్టార్టప్ స్కూల్ ఇండియా ప్రోగ్రామ్ను గూగుల్ సంస్థ ప్రారంభించింది. తొమ్మిది వారాల పాటు కొనసాగే ఈ వర్చువల్ కార్యక్రమం ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్ట
రాజస్థాన్ లోని ఉదయ్పూర్ హత్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన 16ఏళ్ల బాలికను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. సౌత్ ముంబైకి చెందిన బాలిక వీపీ రోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తాను చేసిన
కొద్ది రోజులుగా వివాదాస్పదమైన కాళీ మాత పోస్టర్ మాదిరిగా తమిళనాడులోని కన్యాకుమారిలో మరొకటి దర్శనమిచ్చింది. ఈశ్వరుడు సిగరెట్ అంటించుకున్నట్లుగా ఉన్న బ్యానర్ ను పోలీసులు గమనించారు. పబ్లిక్ ను పిలిచి దానిని అంటించిన వారిని హెచ్చరించి కాంట్
వయసు కేవలం సంఖ్య మాత్రమే.. కృష్టి, పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని వయసు మీద పడిన పలువురు వ్యక్తులు నిరూపించారు. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యింది. 58ఏళ్ల వయసులో ఓ ఎమ్మెల్యే టెన్త్ పాస్ అయ్యారు.
కొవిడ్ మహమ్మారి లాంటి సమస్యలను తట్టుకునేందుకు 18 ఏళ్లు పైబడిన వారికి అందించే బూస్టర్ డోస్ గ్యాప్ను ఇప్పటికే ఉన్న 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
తమ కంపెనీలో చేరే వారి దగ్గర లక్ష రూపాయల నుంచి 5లక్షల వరకు డిజినల్ ఇండియా వసూలు చేసింది. అలా దాదాపు 700మంది బాధితుల నుంచి రూ.30కోట్లకు పైగా కలెక్ట్ చేసి జంప్ అయ్యారు.
ఈనెల10వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ క
ఇప్పటికే మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యా సింధియాలకు కేటాయిస్తూ మోదీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ది శాఖా మంత్రిగా కొనసాగుతున్న స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల శాఖను అదనంగా అప్పగించారు.
బ్రిటన్ లో ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేశారు. బుధవారం మరో ఐదుగురు మంత్రుల
తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు.