Telugu » Latest News
ఏలూరు జిల్లా గణపవరంలో వింత ఘటన జరిగింది. సాయి రామకృష్ణ అనే వ్యక్తి చెరువులో రొయ్యలు పడుతుండగా... ఓ రొయ్య అతని ముక్కులో దూరింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బరం, అందాల భామ చాందినీ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సమ్మతమే’ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద....
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ కూడా దొరకడం గగనమైపోయింది. హింసాత్మక ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి వెళ్ళకుండా పలు దేశాలు తమ ప్రజలను అప్ర
పట్టాలపై ఉన్న ఓ ట్రక్కును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని సిద్ధేశ్వర్ రైల్వే క్రాసింగ్ బాల్కీ ఏరియాలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఓ ట్రక్కు పలు సామగ్రితో వెళ్తుంది. ట్రాక్ దాటుతోన్న సమయంలో ఆ ట్రక్కులో య
హైదరాబాద్ శివారులో దెందులూరు వారి పుంజులు కాలికి కత్తి కట్టి చింతమనేని వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దెందులూరు పుంజులేంటి? చింతమనేనికి కాసుల వర్షం కురిపించడమేంటి? అనుకుంటున్నారా?
అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ది ఘోస్ట్’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో....
Bihar: బిహార్లో ఆరేళ్ళ విద్యార్థిని ఓ ట్యూషన్ టీచర్ కర్రతో తీవ్రంగా కొట్టిన దృశ్యాలు ఇటీవల దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ టీచర్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వ
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ నుండి గతకొద్ది రోజులుగా వరుస అప్డేట్స్ వస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్పై యావత్ సౌత్ ఇండస్ట్రీలతో....
వీవో ఇండియా డైరక్టర్లు జెంగ్షెన్ ఓయూ, ఝంగ్ జీ ఈడీ తనిఖీలకు భయపడి ఇండియా వదిలి పారిపోయినట్లు తెలుస్తుంది. మనీలాండరింగ్ కేసులో విచారణ జరగాల్సి ఉండగా.. కేసుకు సంబంధించిన 40లొకేషన్లలో ఏజెన్సీ తనిఖీలు జరపడంతో పరారయ్యారు.
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వేంచేసి యున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం బుధవారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది.