Telugu » Latest News
టాలీవుడ్ సీనియర్ రచయిత, స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రిగా గుర్తింపును తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు ఎలాంటి కథలను అందిస్తాడో....
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. అధిక మొత్తంలో విటమిన్ ఇ మరియు జింక్ చర్మ సంరక్షణ కీలకపాత్రపోషిస్తాయి.
హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్కు సంబంధించి నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు ఉల్లంఘనకు సంబంధించి వినియోగదారులు తమ ఫిర్యాదులు చేయవచ్చు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
థానె మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు షిండే క్యాంపులో చేరిపోయారు. థానె మున్సిపాలిటీకి చెందిన 66 మంది తిరుగుబాటు కార్పొరేటర్లు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి షిండేను కలిశారు.
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ప్రొడక్టుల్లో యూజర్ల డేటాను మరింత ప్రొటెక్ట్ చేసేందుకు ఐటీ దిగ్గజం సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది.
అందాల భామ సాయి పల్లవి అంటే టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఆమె నటించిన విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి....
వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈవీ చార్జింగ్ స్టేషన్ లేని బిల్డింగులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. నోయిడాలో ఈ కొత్త చట్టానికి సంబంధించి ‘బిల్డింగ్ మ్యాన్యువల్ 2010’లో గత మే 3న మార్పులు చేశారు. అంటే దీని ప్రకారం ప్రతి బిల్డింగులో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
శివసేన పార్టీ అధ్యక్షుడిగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొనసాగుతారని ఆ పార్టీ మాజీ ఎంపీ అరవింద్ సావంత్ స్పష్టం చేశారు. దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. శివసేన పార్టీ తమదేన