Telugu » Latest News
కొత్త పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ స్పష్టం చేశారు.
పాదముద్రల ఆధారంగా యూనివర్సిటీలో దట్టంగా ఉన్న చెట్ల వైపు వెళ్లిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
ప్రతి ఇంటికి వెంటిలేషన్ తప్పనిసరి. వర్షాకాలంలో ఇంటి లోపల గాలి తేమగా ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు కిటికీలన్నీ తెరచి, గదుల్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చేయాలి. క్రాస్-వెంటిలేషన్ ఇంటి లోపల తేమ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
తను ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం మూడు చక్రాల బండి అని, అయితే దీన్ని ఇప్పుడు షిండే తీసుకుని నడుపుతున్నాడని ఉద్ధవ్ వ్యాఖ్యానించాడు. పరోక్షంగా షిండే ఒక ఆటో డ్రైవర్ అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య చేశాడు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ 30 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు గురువారం(జులై7,202) ఉదయం ఆలయ ఈవో గీతకు ఆయన సతీమణి బోయినపల్లి మాధవి అందజేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఇండియాలోనే బిజీ స్టార్గా మారిపోయాడు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో.....
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ఫాదర్’.....
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది.. అదే.. Realme GT Neo 3 అనే కొత్త థోర్ లవ్, థండర్ లిమిటెడ్ ఎడిషన్ను కంపెనీ రిలీజ్ చేసింది.
గురువారం ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో బాలిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. భారత్-చైనా మధ్య సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు.
కొందరిలో మొటిమలు వస్తే తీవ్రమైన నొప్పి , అసౌకర్యానికి కలిగిస్తాయి. చర్మాన్ని శుభ్రంచేసుకోవటం వల్ల బ్లాక్హెడ్స్, మొటిమలను వదిలించుకోవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే చర్మం యొక్క ఉపరితలం క్రింద బ్లాక్హెడ్స్ ఏర్పడతాయి.