Telugu » Latest News
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ఫాదర్’ నుండి టీజర్ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా.....
ఆడియో కంపెనీ బౌల్ట్ వేరబుల్స్ సిగ్మెంట్లోకి ప్రవేశించింది. బడ్జెట్ ఆడియో సిగ్మెంట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బౌల్ట్ డ్రిఫ్ట్ కాస్మిక్ స్మార్ట్వాచ్ పేరుతో రెండు స్మార్ట్వాచ్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది.
నాగ్పూర్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన 22 ఏళ్ల యువకుడు నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో అతడికి బెదిరింపులు వచ్చాయి. కన్హయ్య లాల్ హత్యకంటే ముందే యువకుడి కుటుంబానికి బెద
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం పంజాబ్లోని అమృత్సర్లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ వేసిన ఓ భారీ సెట్లో ఏకంగా 400 మంది డ్యాన్సర్లతో....
విటమిన్ ఎ గణనీయమైన మొత్తంలో ఉండటం వల్ల పెద్ద వయసు వారిలో కంటి చూపు మెరుగుపడుతుంది. పాక్షిక అంధత్వం,ఇతర కంటి వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
టీమిండియాతో జరిగిన ఐదో టెస్టు లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్, జానీ బెయిర్ స్టోలు శతకాలతో అదరగొట్టారు. వీరి జోడీకి చ
మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు క
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏమిటో....
వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.
Microsoft లేటెస్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ Go 2 ఇప్పుడు భారత మార్కెట్లో లాంచ్ అయింది. వాణిజ్యపరమైన అన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది.