Telugu » Latest News
ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) ప్రవేశపెట్టబోయే బడ్జెట్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఆమోదానికి పంపగా అక్కడే ఆగిపోయింది. ప్రకటనలపై చేసిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన న
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా ‘వాల్తేరు వీరయ్య’ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపే విధంగా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్ర
అయితే, కొంతకాలం క్రితం జెహానె థామస్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆప్టిక్ న్యూరైటిస్ అనే అరుధైన వ్యాధి ఆమెకు సోకింది. దీనివల్ల కంటిలో వాపు వంటి లక్షణాలు వస్తాయి. అలాగే తీవ్రమైన మైగ్రేన్ సమస్యను కూడా జెహానే ఎదుర్కొంది. దీనికోసం ఆమె ఇటీవల
సినీ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమా రిలీజ్కు రెడీ కావడంతో, ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం ఓ మ
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) చేతులు మీదగా 'రాజ్ కహాని' అనే చిత్ర ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యింది.
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకన్న సీనియర్ నటి హేమ, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించి ఓ పర్సనల్ వీడియోను సోషల్ మీడియా, యూట్యూబ్లలో వైరల్ చేస్తున్నారంటూ హేమ తాజాగా స
జలంధర్ సమీపంలోని టోల్ బూత్లో ఉదయం 11:27 నిమిషాలకు కనిపించినట్లు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. మారుతి బ్రెజా కారులో అమృతపాల్ ముందు సీట్లో కూర్చున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు పరుగుపరుగున కారును చేజ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ద
Jio Airtel Vi Offers : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? మీరు ఏ నెట్వర్క్ అయినా సరే.. రిలయన్స్ జియో నుంచి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం 84 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
తాజాగా కూరగాయలకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో తెలియనప్పటికీ.. అమిత్ తడాని అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రకారం.. వాడిపోయిన ఆకు కూరల్ని ఒక వ్యక్తి కెమికల్ కల
నాగ్పూర్లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది. జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంతా పేరుతో ఒక వ్యక్తి గడ్కరీ ఆఫీస్కు కాల్ చేశాడు. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి హాని తప్పదని బెదిరించ