Telugu » Latest News
Jio True 5G Services : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు అనేక ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. కొత్తగా మరో 41 నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో మీ నగరం ఉందేమో చెక్ చేసుకోండి.
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. 2024లో మరోసారి విజయం సాధించే దిశగా దూసుకెళ్తోందని తెలిపింది. భారత దేశం ఓవైపు జపాన్తోపాటు ఆర్థిక శక్తిగా ఎదగడంతోపాటు, మరోవైపు ఇండో-పసిఫిక్లో అమెరికా వ్యూహంలో చాలా ముఖ్యమైన దేశంగా నిలిచిందని ప్రస్తావి
ఉత్తర ప్రదేశ్, అజాంఘర్లోని డీఏవీ పీజీ కాలేజీలో కొంతకాలంగా నల్లాలు (వాటర్ ట్యాప్స్) చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా బాత్ రూమ్స్, టాయిలెట్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కొట్టేస్తున్నారు. దీంతో దొంగల్ని గుర్తించే ఉద్దేశంతో అజాంఘర్ ప
జనసేన అధినేత పవన్ ను వ్యక్తిగతంగా కలిశాం.. అయినా సపోర్ట్ చేయలేదు.. ఏం అభ్యంతాలున్నాయో మాకు తెలియదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ మాధవ్.(BJP MLC PVN Madhav)
తెలుగు సినీ పరిశ్రమలో పబ్లిసిటీ డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ముద్ర వేసుకున్న 'వీరమాచనేని ప్రమోద్ కుమార్'.. 87 ఏళ్ల వయసులో మార్చి 21న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.
ప్రకటనలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసిన ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ (MHA) కోరింది. అయ
టాలీవుడ్లో వరుస సినిమాలతో తనదైన మార్క్ వేసుకుంటున్న దర్శకుల్లో నక్కిన త్రినాథరావు కూడా ఒకరు. ఇటీవల ఆయన తెరకెక్కించిన ధమాకా మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని
Realme C55 Price : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మి (Realme) నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. (Realme C55) ఫోన్.. C-సిరీస్ లైనప్లో 128 GB స్టోరేజీతో కలిపి 64MP కెమెరాతో వచ్చింది.
సోమవారం వెల్లడయ్యాయి. దీని ప్రకారం రఫెల్ నాదల్ ఏటీపీ ర్యాంకింగ్స్లో 13వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు తొమ్మిదో స్థానంలో ఉండేవాడు. తాజాగా 4 స్థానాలు దిగజారాడు. దీంతో 912 వారాలపాటు టాప్-10లో కొనసాగిన అతడి జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లైంది.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి.