Telugu » Latest News
రాజస్థాన్, లూని నదీ ప్రాంతం, పన్నెసింగ్ నగర్కు చెందిన కొందరు యువకులు ఒక చింకారా (జింక)ను చంపి, చెట్టుకు వేలాడదీశారు. తర్వాత దాని చర్మం వొలిచి, మాంసం తీశారు. అనంతరం ఈ మాంసాన్ని వండుకుని విందు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాళ
నటుడు చేతన్ కుమార్ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ కస్టడీకి తరలించారు. అతడిని తొందరలోనే కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. మత విశ్వాసాలను కించపర్చడం, రెండు సమూహాల మధ్య అల్లర్లు రేకెత్తించే విధంగా ప్రవర్తించడం కి
నాటు నాటు (Naatu Naatu) సాంగ్ లో ఎన్టీఆర్ అండ్ చరణ్ ఒకే సింక్ లో స్టెప్పులు వేసి అదరగొడితే, రాజమౌళికి మాత్రం.. వారిద్దరి సింక్ కంటే, ఎలాన్ మస్క్ (Elon Musk) కారులు వేసిన నాటు నాటు స్టెప్పులోని సింక్ తనకి బాగా నచ్చేసిందట.
iQOO Z7 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ (iQOO) నుంచి సరికొత్త ఫోన్ (iQOO Z7 5G) వచ్చేసింది. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో 64-MP ప్రైమరీ కెమెరా, మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. మార్చి 21న ఈ స్మార్ట్ఫోన్ మొదటిసారిగా భారత మార్కెట్లో లాంచ్ అయింది.
లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారు. కొందరు దేశ సంపద దోచుకొని యూకేలో జల్సాలు చేస్తున్నారు. దోస్తులను వదిలేసి... తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారు. దేశాన్ని లూటీ చేసినోళ్ళను వది
ఈ టాప్-5 బ్యాటర్లు అందరూ డబుల్ సెంచరీలు బాదారు. జూన్ 7 నుంచి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్-ఆస్ట్రేలియా తలపడతాయి.
RRR చిత్రంతో ఎన్టీఆర్ (NTR) గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ ఫేమ్ ని పలు సంస్థలు తమ బ్రాండ్ కి ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ (Salman Khan) ని పక్కన పెట్టి ఎన్టీఆర్ తో..
అమృతపాల్ సింగ్ అనుచరుల్లో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి అమృతపాల్ సింగ్కు సంబంధించిన ఎలాంటి సమాచారం రావడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురు అస్సాంలోని డిబ్రూఘర్లో పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, అందులో ఒకరిని పంజాబ్ రప్పించి
మసాలా దోశ ఆర్డర్ చేశాడు రాంకీ అనే వ్యక్తి. కానీ, రెస్టారెంటు వారు ఆలూ మసాలా, దోశను వేర్వేరుగా పంపించారు. దీంతో దోశను తిన్నాడు రాంకీ. ఆలూ మసాలాను ప్రిడ్జిలో పెట్టాడు. తదుపరి రోజు సొంతంగా దోశలు వేసుకుని, వాటిలో నిన్నటి ఆలూ మసాలా కలుపుకుని తిన్నా
పుష్ప 2 (Pushpa 2) షూటింగ్ లో గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ అడవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వెకేషన్ లో అల్లు అర్హ (Allu Arha) చేసిన స్టంట్ చూసి అల్లు అర్జున్ షాక్ అయ్యాడు.